లోక్భవన్కు గుర్తుతెలియని వ్యక్తి బాంబు బెదిరింపు మెయిల్ చేశాడు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోక్భవన్ ప్రధాన కార్యాలయం మెయిల్కు ఓ వ్యక్తి మెయిల్ పంపించాడు. అందులో లోక్భవన్తో పా�
తెలంగాణ సీఎంఓ, లోక్ భవన్ (రాజ్భవన్)కు బాంబు బెదిరింపు (Bomb Threat) కలకలం సృష్టించింది. వాటిని పేల్చేయడానికి కుట్ర చేస్తున్నారని దుండగుడు మెయిల్ పంపాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీసులు తనిఖీలు చేపట్ట�
Telangana CMO | సామాన్య ప్రజలకు ప్రతి సమాచారం నేరుగా అం దించాలని సర్కారు నిర్ణయించింది. పథకాల సమాచారం.. సేవలు సులభతరం చేసేందుకు సరికొత్తగా బుధవారం ‘తెలంగాణ సీఎంవో’ పేరిట వాట్సాప్ చానల్ను ఏర్పాటు చేసింది. దీని ద�
Telangana CMO | తెలంగాణ ప్రభుత్వం, ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలను చేరవేయడానికి అధునాతన సాంకేతిక మాధ్యమాలను, వేదికలను ఉపయోగించుకుంటున్నది. ఇదే కోవలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) ‘వాట్సాప�
Telangana State: పదేళ్లలోనే వందేళ్ల అభివృద్ధిని చూసింది తెలంగాణ. అసాధారణ రీతిలో ఈ యువ రాష్ట్రం దూసుకెళ్తోంది. దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా అవతరించింది. సీఎం కేసీఆర్ విజన్ను .. దేశం అనుసరిస్తోంది.
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయ నిర్మాణ పనులను సీఎంఓ ముఖ్య కార్యదర్శి భూపాల్ రెడ్డి శనివారం ఉదయం పరిశీలించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించ�