1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం నినదించిన 369 మంది అమాయ క విద్యార్థులు, యువకులను తుపాకీగుళ్లకు బలిచ్చిన కాసు బ్రహ్మానందరెడ్డిని మహనీయుడని కీర్తిస్తూ తెలంగాణ సీఎంవో అధికారికంగా ఆయనకు నివాళు
ఫేస్బుక్లో తెలంగాణ సీఎంవో అనే పేజీ ఉన్నది. దానిని సుమారు 93 వేల మంది అనుసరిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొనే సభలు, ప్రసంగాల వివరాలు అందులో పోస్టు చేస్తుంటారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో �
Uttam Kumar Reddy | రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ప్రాధాన్యం దక్కడం లేదని, ఆయన బైపాస్గా మిగిలారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Telangana CM | రాష్ట్రంలో పేరుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, చంద్రబాబు పాలనే నడుస్తున్నదని, తెలంగాణ సీఎంవోనే ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా మారిందని, కొద్దిమంది వ్యక్తులే పెత్తనం చెలాయిస్తున్నారంటూ కాంగ్రెస్
Telangana CMO | రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి భోజనాల సరఫరా నిలిచిపోయింది. గతంలో ఎన్నడూలేనివిధంగా వారం రోజులుగా సీఎం కార్యాలయానికి భోజనాల సరఫరాను సదరు కాంట్రాక్టర్ నిలిపివేశారు.
Women Reservation Bill | లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మరుపురాని రోజు అని సీఎం రేవంత్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి పక్షాన ఆయన కార్యాలయ�
CMO | గుర్రపు పందేల బెట్టింగులకు అలవాటుపడిన ఓ వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడ్డాడు. సీఎంవో అధికారినంటూ ప్రభుత్వ అధికారులను బెదిరించి పోలీసులకు దొరికిపోయాడు. వేములవాడ పోలీస్స్టేషన్లో గురువారం �
Retirement Extension | రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో అవినీతి పరాకాష్టకు చేరింది. ఇప్పటికే ఉద్యోగ నియామకాలు, బదిలీలు, డిప్యుటేషన్లు, బిల్లుల చెల్లింపుల్లో అడుగడుగునా అక్రమాలు జరుగుతున్న ఆ శాఖలో తాజాగా వైద్యుల రిటైర్మెంట�
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 22న దావోస్ పర్యటన ముగించుకున్నట్టు సీఎంవో నుంచి ప్రకటన విడుదలైంది. ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు మాత్రమే పేర్కొన్నది. అప్పటి నుంచి సీఎంకు సంబంధించి �
TGIIC | పరిశ్రమలకు అవసరమైన అనుమతుల జారీ, భూముల కేటాయింపు వంటి కీలక విధులు నిర్వర్తించాల్సిన టీజీఐఐసీ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్ రక్షణ శాఖ ఉద్యోగిని సీఈవోగా నియమించి�
లోక్భవన్కు గుర్తుతెలియని వ్యక్తి బాంబు బెదిరింపు మెయిల్ చేశాడు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోక్భవన్ ప్రధాన కార్యాలయం మెయిల్కు ఓ వ్యక్తి మెయిల్ పంపించాడు. అందులో లోక్భవన్తో పా�
తెలంగాణ సీఎంఓ, లోక్ భవన్ (రాజ్భవన్)కు బాంబు బెదిరింపు (Bomb Threat) కలకలం సృష్టించింది. వాటిని పేల్చేయడానికి కుట్ర చేస్తున్నారని దుండగుడు మెయిల్ పంపాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీసులు తనిఖీలు చేపట్ట�