తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. శనివారం ఆమె మాట్లా
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గన్పార్క్ అమరవీరుల స్థూపం నుంచి అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ ఉద్వేగభరితంగా సాగింది. అనేక ఆంక్షలు.. ఆటంకాలను అధిగమించి..అ�
బీసీ వృత్తిదారులకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి వంద శాతం సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు అందిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. ఇకపై న
నిలోఫర్ దవాఖాన కేంద్రంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ-ఎస్ఎన్సీయూ సేవలను అందించేందుకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి నిలోఫర్లో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని వైద�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా ముగిశాయి. రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదో ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి.
తెలంగాణ ఏర్పాటుతోనే నగరాభివృద్ధికి వందల కోట్ల నిధులు వచ్చాయని, దీంతో నగరం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
గత ప్రభుత్వాల హయాంలో తాగు నీటికి అనేక తిప్పలు పడ్డామని, తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ పాలనలో ఇంటి ముందుకే మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశా
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నగరంలో సోమవారం నిర్వహించిన 2కే రన్ ఉత్సాహంగా సాగింది. హనుమకొండ కలెక్టరేట్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు జరిగిన ర్యాలీని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, క
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వీటిని చేపట్టనున్నారు. అందుకోస
Priyadarshi | ప్రియదర్శితో మాటముచ్చట అంటే ఊరికి పోయి దోస్తుల్ని కలుసుకున్నట్లే ఉంటది. అంతటి స్వచ్ఛమైన తెలంగాణ యాసలో పల్లెతనాన్ని గుర్తుకు తెస్తాడు. మన యాసభాషల్ని వెండి తెరపై సాధికారికంగా పలికిస్తాడు.
‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే కరెంట్ సరఫరా ఉండదు. రాష్ట్రం అంధకారం అవుతుంది’ అని నాటి సమైక్య పాలకులు చేసిన దురహంకార వ్యాఖ్యలకు చెంపపెట్టులా నేడు తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయి.