అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) రెండో రోజుకు చేరాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆర్డినెన్స్ స్థానంలో బీసీ బిల్లు సహా పలు బిల్లులను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానున్నది.
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు (Assembly Session) మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. శనివారం ఉదయం 10.30 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. తొలిరోజు ఇటీవల మరణించిన శాసనసభ్యులు, మాజీ సభ్యులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్�
KCR | తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తన తమ్ముడి కుమారుడి పెళ్లికి రావాలని �
మొన్న తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసిన కెరటం.. నిన్న అధికారంలో తెలంగాణను సమున్నత శిఖరాలకు చేర్చిన సంకల్పం.. నేడు ప్రతిపక్షంలో ప్రజల గొంతుకను బలంగా వినిపిస్తున్నది.
Kishan Reddy | రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ కనిపించడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అభూత కల్పన, అంకెల గారడీ, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప బడ్జెట్లో ఏం లేదని
Bandi Sanjay | గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం కూడా అంతే నిజమనేదానికి ఇవాల్టి బడ్జెట్ నిదర్శనమని కేంద్రమంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద
KTR | బలహీనవర్గాలకు లాభం జరగాలన్నదే తమ ఆకాంక్ష అని ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణనపై తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ప్రసంగించిన కేటీఆర్.. కుల గణనను స్వాగతిస్తున్�
Telangana Assembly | తెలంగాణలో విద్యుత్ రంగంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. ముందుగా యాదాద్రి థర్మల్ పవర్ ప
Telangana Assembly | రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు అప్పులు తెచ్చామని.. తెచ్చిన అప్పులను సగానికిపైగా తీర్చేశామని జగదీశ్ రెడ్డి తెలిపారు. శాసన సభలో విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీ�
Telangana Assembly | దేశంలో 24 గంటల విద్యుత్ను అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్
Harish Rao | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని హరీశ్రావు అన్నారు. ఈ శ్వేతపత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యయం- తెలంగాణ వాటా కింద 1956-57 నుంచి 2013-14 వరకు 41.68 శాతం ఖ
Harish Rao | రాజకీయ కారణాల రీత్యా కాంగ్రెస్ నాయకులు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం బలమైన పునాదులు వేసిందని హరీశ్రావు అన్నారు. సువిశాలమైన ప్రగతి దార�
Telangana Assembly | గవర్నర్ ప్రసంగానికి శాసనసభ ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదప్రతివాదాలతో సభ కొనసాగింది.
సంస్థ ఉద్యోగులకు భద్రత, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే నిర్ణయాన్ని తీసుకున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ కార్పొరేషన్ అయినప్పటికీ