Chennamaneni Hanumantha rao | విశాలాంధ్రలో ప్రజారాజ్యం కలలన్నీ కల్లలైన వేళ కలంపట్టి కన్నీటి సిరాతో ప్రజల కష్టాలను అక్షరాల్లో ఒంపి ‘లెటర్ టు ఎడిటర్ ఆన్ తెలంగాణ’లో మన గోసను దేశానికి చాటిన ఆర్థిక వేత్త డాక్టర్ చెన్నమనే�
Kodangal | నాయకుడు వేసే అడుగు ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించాలి. ప్రజాప్రతినిధి చేసే యోచన నిరుపేదలకు ప్రయోజనం చేకూర్చాలి. కానీ, తాను తీస్మార్ఖాన్ అని చెప్పుకొనే టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి ఈ మాటలు అస్స�
Minister Mallareddy | ఆ పథకాలను జనాలు నమ్మే స్థితిలో లేరు. మా అధినేత కేసీఆర్ మ్యానిఫెస్టో ప్రకటించిన తర్వాత జనాలు కాంగ్రెస్ ఆరు పథకాలను ఎప్పుడో మరిచిపోయారు. గతంల 2014, 2018ల మ్యానిఫెస్టో ప్రకటించినం. చెప్పింది చేశినం. చెప�
Thammareddy Bharadwaja | గత పదేండ్లలో హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధిని చూస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే అంటున్నారు సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్. హైదరాబాద్తో తనకు ఉన్న అనుబంధం, నగర�
BJP | కమలం అధ్యక్షుడి ఇంటి దగ్గర చోటా నేతలు వేచి ఉన్నారు. ఆయనేదో సీరియస్ చర్చల్లో ఉన్నారని అనుకుంటున్నారు. ఇంతలోనే అటెండర్ బయటకొస్తే కొందరు అతన్ని చుట్టు ముట్టి ‘అధ్యక్షుల వారు ఎన్నికలకు అభ్యర్థులను ఎంప
Jagadish Reddy | సీఎం కేసీఆర్కు కుడిభుజంగా ఉన్నవాళ్లల్లో గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఒకరు. విప్లవ విద్యార్థి ఉద్యమాల్లో మమేకమై పనిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. న్యాయవాదుల సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషిం�
వచ్చే నెలలో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర ప్రజలకు కర్ణాటక రైతులు అప్రమత్తతో కూడిన హెచ్చరికలు జారీచేశారు. కాంగ్రెస్కు కనుక ఓటేస్తే నిండా మునుగుడు ఖాయమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ను రైతు వ్యతిరేకి అని ఎందుకంటారో మరోసారి ఆ పార్టీ రుజువు చేసుకొన్నది. రైతుబంధు పథకంపై తన అక్కసును వెళ్లగక్కింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆ పథకాన్ని నిలిపివేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహా�
ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి.. మరొకరు సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి. ఒకప్పుడు వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి. మెదక్ నియో�
శాసనసభ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తే గ్యాస్ రూ.400లకే పంపిణీ చేస్తామని, ప్రజల మనిషి చింతా ప్రభాకర్ను గెలిపించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ప్రజలకు పిలుపునిచ్చ�
సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ గెలుపు ఖాయమైందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలు, నా
కుత్బుల్లాపూర్లో బుధవారం సాయంత్రం ఓ టీవీ చానల్ ఎన్నికలపై నిర్వహించిన చర్చావేదిక రసాభాసాగా మారింది. ఒక్కసారిగా విపక్షపార్టీల నేతలు ఎమ్మెల్యేతో పాటు స్వర్గీయ తన తండ్రిపై వ్యక్తిగత దూషణలకు దిగడంతో వి�
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం సదాశివపేట, సంగార�
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎల్బీనగర్లో కాంగ్రెస్, బీజేపీలు తర్జన భర్జన పడుతున్నాయి. దీంతో ఆ పార్టీల క్యాడర్ బీఆర్ఎస్లోకి వస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డాం ఎమ్మెల్యే అభ్యర్థినంటూ ని�