Banswada | బాన్సువాడ నియోజకవర్గం 1952 సంవత్సరంలో ఏర్పాటయ్యింది. ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గంలో గట్టి పట్టున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో ఆయనకు ఎదురులేకుండా పోయింది. 2011 ను
Hyderabad | చారిత్రక నగరానికి తిలకం పెట్టినట్లుగా ఉండే హుస్సేన్సాగర్ ఇప్పుడొక పర్యాటక కేంద్రంగా మారుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అడ్డగోలు కబ్జాలు, కంపు కొట్టే దుర్గంధం ఖైరతాబాద్ సిగ్నల్ వరకు వ్యాపించేది. క�
MLC Ravinder Rao | తెలంగాణలో మౌలిక వసతులు దూరం చేసింది కాంగ్రెస్ పార్టీ. అధికార దాహంతో సీఎం కేసీఆర్పై అవినీతి మచ్చ వేస్తున్నారు. కాంగ్రెస్ సీట్ల కోసం అభ్యర్థుల నుంచి కోట్లు వసూలు చేశారని నల్లగొండ జిల్లా ఎన్నికల ఇన
Public Voice | పొద్దుగాల పది గంటల నుంచి రాత్రి ఏడు గంటల దాక డాక్టర్లు ఉంటున్నరు. దగ్గు, జెరం, షుగర్, బీపీ గోలీలు ఉత్తగనే ఇస్తున్నరు. గర్భిణులకు టెస్టులు చేస్తున్నరు. బలం గోలీలు ఇస్తున్నరు. ఈడికి వచ్చె ఓపిక లేకపోతె ఫ
Balka Suman | తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ వెన్నంటి ఉప్పెనలా కదిలారు. అందులో ఉస్మానియా విద్యార్థి బాల్క సుమన్ ఒకరు. తండ్రి అందించిన రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చు�
CM KCR | రాదన్న తెలంగాణ తెచ్చి
మన ఆత్మగౌరవాన్ని నిలిపింది కేసీఆర్..
ప్రత్యేకమైతే చీకటైతదన్న రాష్ర్టాన్ని
వెలుగు జిలుగులు చేసింది కేసీఆర్
సంక్షోభంలో ఉన్న ఎవుసాన్ని
‘సంక్షేమ’ సాగు చేసింది కేసీఆర్
CM KCR | తెలంగాణ ప్రభుత్వం గడచిన పదేండ్ల పాలనలో దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సబ్బండ వర్గాలకు అండగా నిలబడింది. అనేక పరిపాలనా సంస్కరణలకు సైతం నాంది పలికింది. కొత్త జిల్ల
Third Empire | కంపెనీల అధిపతులు టీలు, కాఫీలు ఇస్తే రారు. నగరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆరా తీసుకున్నాకే అడుగు ముందుకువేస్తారు. నీళ్లు, సోషల్ లైఫ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెక్యూరిటీ అన్నీ చూసుకుంటారు. శాంతిభద్రతల
Hyderabad | దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ దాడితో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెలంగాణ జనుల మనసు గతంలోకి తొంగిచూసింది. అధికారం కోసం, ఓట్ల కోసం, ఎన్నికల కోసం.. శాంతిభద్రతల స
భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు ప్రాంతం పూర్తి ఏజెన్సీ. ఇక్కడ నివసించే వారిలో గిరిజనులే ఎక్కువ. ఉమ్మడి పాలనలో ఈ ప్రాంతం నిరాదరణకు గురైంది. గ్రామాల్లో సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కనీసం ఒక ఊరి న�
CM KCR | బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర�
Congress | ఒకరి ఓటమి కోసం మరొకరు అంతర్గత కుట్రలు.. తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఖమ్మం కాంగ్రెస్లో ముఖ్య నేతలు నాలుగు వర్గాలుగా విడిపోయి కుంపట్లు పెట్టుకున్నారు. ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని చాటుకున