ప్రాణాలకు తెగించి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలోనే సునామిలా అభివృద్ధి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అందుకే దేశం మొత్తం మన రాష�
మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు గోర్ల సదానందం కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్లో చికిత్స పొం దుతూ శనివారం మృతిచెందారు. ఆయనకు భార్య, 8 నెలల చిన్నారితోపాటు తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.
Konda Laxman Bapuji : మూడు తరాల ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. కన్న కల తీరకముందే తుదిశ్వాస విడిచారు. అనేక ఉద్యమాల్లో...