తన న్యూ మిడ్ రేంజ్ 5జీ ఫోన్ను నార్త్ అమెరికాలో వచ్చే నెలలో లాంఛ్ చేయనున్న వన్ప్లస్ లేటెస్ట్ ఫోన్ను భారత్లోనూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేలా కంపెనీ సన్నాహాలు చేపట్టింది.
ఫోల్డబుల్ ఫోన్పై చాలాకాలంగా గూగుల్ కసరత్తు సాగిస్తుండగా పిక్సెల్ ట్యాబ్లెట్తో పాటు వచ్చే ఏడాది ఈ ఫోన్ను లాంఛ్ చేసేందుకు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సన్నాహాలు ముమ్మరం చేసింది.
Naya Mall | పావురాల బెడద లేకుండా.. | పావురాలను ఇళ్లలో పెంచుకోవడం ఎప్పటినుంచో ఉన్న అలవాటు. ఆ రోజుల్లో సమాచారం చేరవేసేందుకు కూడా వీటిని నియోగించారు. కానీ పావురాల వల్ల అనేక వ్యాధికారక క్రిములు వ్యాపిస్తాయనేది నిప�
డ్రీం కంపెనీల్లో జాబ్ కొట్టేందుకు ఉద్యోగార్ధులు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కంపెనీలు సైతం డ్రీం ఎంప్లాయిస్ గురించి ఎలాంటి అంచనాలతో ఉంటాయనే విషయం అరుదుగానే ఆలోచిస్తుంటారు.