Log4J zero day|ఒక సాఫ్ట్వేర్ లోపం దిగ్గజ కంపెనీలను భయపెడుతోంది. ఎలాంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరించే మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, అమెజాన్ లాంటి కంపెనీలు కూడా దాన్ని చూసి కలవరపడుతున్నాయి. అమెరికా ప్రభుత్�
న్యూఢిల్లీ : భారత్ మార్కెట్లో ఆకర్షణీయ ఫీచర్లతో నాయిస్ఫిట్ ఎవాల్వ్ 2 స్మార్ట్వాచ్ను కంపెనీ లాంఛ్ చేసింది. హిందీ లాంగ్వేజ్ సపోర్ట్, ఇన్స్టాచార్జ్ టెక్నాలజీ సహా ఇతర హెల్త్ ఫీచర్లతో ఈ స్మ�
Is your password secure | ఈ రోజుల్లో ఆన్లైన్ను ఉపయోగించడం సులువే ! కానీ మన వ్యక్తిగత వివరాలు హ్యాకర్ల బారిన పడకుండా చూసుకోవడమే కష్టం !! బ్యాంకు అకౌంట్లతో పాటు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అంటూ �
Facebook’s metaverse | అవతార్ సినిమా గుర్తుందా? పండోరా ప్రపంచం రహస్యాలు తెలుసుకొనేందుకు హీరోను పండోరా మనుషుల రూపంలోకి మార్చి పంపిస్తారు. జేమ్స్ కామెరాన్ సృష్టించిన ఈ టెక్నాలజీ అద్భుతం 2009లో ప్రపంచాన్ని మరో లోకంల�
whatsapp | సోమవారం (నవంబర్ 1) నుంచి కొన్ని పాత ఫోన్లలో వాట్సాప్ తన సేవలను నిలిపివేస్తున్నది. ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 9, కాయ్ 2.5.1 వర్షన్ ఓస్లతో పాటు వాటికి ముందుతరం ఓఎస్లతో పనిచేసే ఆండ్రాయిడ్, యాపిల్, ఫీచర్ ఫో�
What happens to your Google data after you die | Google Inactive account manager | ఈ రోజుల్లో గూగుల్ అకౌంట్ లేని వ్యక్తి ఉండడంటే అతిశయోక్తి కాదు.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ గూగుల్ అకౌంట్ ఉంటుంది. ఫోన్ డేటా గూగుల్కు బ్యాకప్ ఉంటుంది. ఫోన్�
Facebook plans to change company name: ఫేస్బుక్ పేరు త్వరలో మారబోతున్నదా.. తాము కొత్తగా అందుబాటులోకి తీసుకురాబోతున్న మెటావర్స్ ( metaverse )కు ఎక్కువ ప్రచారం కల్పించేలా సంస్థ సీఈవో మార్క్ జుకర్బర్గ్ ( mark zuckerberg ) కొత్త పేరును పెట్టబో�
Clubhouse | మాట్లాడటం.. ఓ కళ. అది ప్రపంచానికి మనల్ని పరిచయం చేస్తుంది. వినడం.. అంతకంటే గొప్ప కళ. అది ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తుంది. కబుర్లు చెప్పుకోవడం.. ఈ రెండిటికంటే గొప్పది. అది ప్రపంచాన్నే మనలో నింపుతుంది. కా�
iOS 15 release date | ఐఫోన్ యూజర్లు ఎంతగానో ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. సరికొత్త ఫీచర్లతో ఐఫోన్ 13 ( iPhone 13 ) మోడల్ను యాపిల్ ( apple ) సంస్థ మంగళవారం ఆవిష్కరించింది. గతేడాది వచ్చిన ఐఫోన్ 12 మోడల్లో కొద్దిపాటి మార
2020లో దేశంలో 50 వేల కేసులు వీటిలో 60.2 % సైబర్ మోసాలే అన్ని నేరాల్లో 28శాతం పెరుగుదల గుజరాత్లో అత్యధిక క్రైం రేట్ హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నకొద్దీ దేశంలో
దుండిగల్ :దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మర్రిలక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీఫీషీయల్ ఇంటలీజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ల్యాబ్ను వర్చు