పేద విద్యార్థులకు సాంకేతిక విద్య అందని ద్రాక్షగా మారుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలలే శరణ్యం. ఉత్తర తెలంగాణలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఎంతో పేరు పొంది
వరుసకు అక్కాచెల్లెళ్లు.. ఉద్యోగ పోటీ పరీక్షలు రాసి చెరో నాలుగు కొలువులు కొట్టి సత్తా చాటారు. బండి హిమబిందు, కొప్పుల చైతన్య కజిన్ సిస్టర్స్. ఇద్దరూ ఇటీవల ప్రకటించిన గురుకుల ఫలితాల్లో ప్రతిభ కనబరిచి నాలు�
రాష్ట్రంలో భర్తీచేసే ఇంజినీరింగ్ సీట్లను సాంకేతిక విద్యాశాఖ ఖరారు చేసింది. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 62,079 సీట్లను భర్తీ చేయనున్నట్టు తెలిపింది. మంగళవారం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ ఆయా సీట్ల �
ఇంటర్ విద్య, సాంకేతిక విద్య పరిధిలోని కాలేజీల్లో బుధవారం నిర్వహించిన లైబ్రేరియన్ల పరీక్షకు 55 శాతం అభ్యర్థులు హాజరైనట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ తెలిపారు. ఉదయం 2,663 (55.59శాతం), మధ్యాహ్నం 2,65
సాంకేతిక పరిజ్ఞానంతోపాటు కావాల్సిన కోర్సులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అన్నారు.