దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీ, పెండింగ్ డీఏలు చెల్లించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చే�
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పీఆర్సీ, డీఏలను వెంటనే ప్రకటించాలని హైదరాబాద్ టీచర్లు గళమెత్తారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలు ధరించి శుక్రవారం నిరసన తెలిపారు. �
ప్రభుత్వం పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, డీఏను మంజూరు చేయాలని, విద్యాశాఖలో పర్యవేక్షణ పోస్టులను భర్తీ చేయాలని, రేషనలైజేషన్ జీవో 25 ను సవరించాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమి
పెండింగ్లో ఉన్న తమ ఇంక్రిమెంట్స్ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ అసోసియేషన్ (టాసా) సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాల�
తెలంగాణ ప్రభుత్వం తక్షణమే నూతన పీఆర్సీని ప్రకటించి, పెండింగ్ బకాయిలను చెల్లించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బత్తిని భాస్కర్ గౌడ్ అన్నారు. టీపీయూఎస్ ఆధ్వర్�
గత మార్చి ఎసెస్సీ స్పాట్ మూల్యాంకనం, కులగణన విధులు నిర్వహించిన టీచర్లకు వెంటనే పారితోషికం చెల్లించాలని మంగళవారం హనుమకొండ ఫాతిమానగర్లోని ఎసెస్సీ మూల్యాంకన స్పాట్ కేంద్రం వద్ద భోజన విరామ సమయంలో టీటీ�
అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీ అమలు చేయడంతోపాటు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ పక్కన అమరువీరుల
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల నిలుపుదల పట్ల శనివారం జరిగిన బంద్కు మద్ధతుగా కేతేపల్లి మండలం భీమారంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ ఉద్యోగుల సంఘం
సర్దుబాటులో భాగంగా మరో పాఠశాలకు వెళ్లిన పలువురు ఉపాధ్యాయులు, యథాస్థానంలో ఉండేందుకు చేసిన పైరవీ బెడిసి కొట్టింది. ఓ జాతీయ పార్టీ నాయకుడి ద్వారా ఫోన్ చేయించుకొని వెళ్లిన సదరు టీచర్లకు ఏకంగా కలెక్టరే పరీ�