కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ప�
స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టుల కింద రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాకు 15 పోస్టులు మంజూరు చేసినట్లు కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
డీఎస్సీతో పాటు టెట్ వేసి, టీచర్ పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు.
అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి షెడ్యూల్ను కూడా ప్రకటించింది. జిల్లాలవారీగా పోస్టుల ఖాళీల వివర
రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (DSC Notification) విడుదలయింది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సీ నోటిఫికేషన్నుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్ గురువారం విడుదలకానున్నది. మొత్తం 11,062 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ను జారీ చేయనున్నది.
పాఠశాల విద్యాశాఖలో పెండింగ్లో ఉన్న టీచర్ పోస్టుల ఫలితాలను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. కోర్టు కేసుల వల్ల చాలాకాలంగా నిలిచిపోయిన స్కూల్ అసిస్టెంట్, సోషల్ స్టడీస్ (తెలుగు మీడియం) ఉద్యోగాలకు ఐదుగు�
టీచర్పోస్టుల భర్తీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. డీఎస్సీ ద్వారా భర్తీచేసే పోస్టుల సంఖ్యను పెంచింది. మరో 5,973 టీచర్ పోస్టులను అదనంగా భర్తీచేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక�
మెగా డీఎస్సీ కింద 24 వేల టీచర్ పోస్టుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డ�
త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా, ఇందుకు టీచర్ల పదోన్నతుల అంశం అడ్డంకిగా మారే పరిస్థితి కనిపిస్తున్నది. టీచర్ల పదోన్నతులకు, మెగా డీఎస్సీకి మధ్య పెద్ద లింకు ఉన్నది.
R. Krishanaiah | టీచర్ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం నిరుద్యోగ, ఉద్యోగ సంఘాలతో చర్చించి మెగా డీఎస్సీ ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య (MP R. Krishnaiah) కోరారు.
DSC Notification | డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. మొత్తంగా 1,76,530 దరఖాస్తులొచ్చాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అత్యధికంగా 60,190 అప్లికేషన్లు వచ్చాయి.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను ఈ నెల 15న నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నేపథ్యంలో గతంలో తక్కువ మార్కులు వచ్చిన వారితోపాటు కొత్తవారికి అవకాశం కల్పించేలా ప్�
తెలంగాణలో డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 196 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఇందుకు సంబంధించి �