ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ప్రభుత్వ, గ్రాంట్-ఇన్-ఎయిడ్ పాఠశాలల్లో వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వమే వెల్లడించింది.
లంగాణలో ఉద్యోగ నియామక ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. రాష్ట్రంలో 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఈ ఏడాది అసెంబ్లీలో ప్రకటించగా, అప్పటినుంచి దశలవారీగా సర్కారు అనుమతులు ఇస్తూనే ఉన్నది.
అభ్యర్థుల్లో రేకెత్తుతున్న ఆశలు వారం పది రోజుల్లో టెట్పై క్లారిటీ ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉమ్మడి జిల్లాలో మొత్తం ఉపాధ్యాయ ఖాళీల వివరాలు కరీంనగర్478 జగిత్యాల666 రాజన్న సిరిసిల్ల338 పెద్దపల్ల�
హైదరాబాద్ : నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బొనాంజా ప్రకటించారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిన్న సాయంత్రం నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు కేసీఆర్ ఈ ఉదయం 10 గంటలకు తెరదించారు. ప్రభుత్వ