టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ రిక్రూట్మెంట్లో జరిగిన భారీ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. స్పోర్ట్స్ కోటా టీచర్ల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీ�
డీఎస్సీ-2024 స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నివేదిక ఎట్టకేలకు విద్యాశాఖకు చేరింది. స్పోర్ట్స్ అథారిటీ అధికారులు 96 మంది అర్హులైన అభ్యర్థుల జాబితాను విద్యాశాఖకు పంపించారు.
రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో 30వేలకుపైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం తక్షణం స్పందించి భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ �
ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్) ద్వారా డీఈఎల్ ఈడీ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు ప్రాథమిక స్థాయి టీచర్ పోస్టులకు అర్హులేనని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (�
డీఎస్సీ-2024లో ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు విద్యా శాఖ గందరగోళంతో తీవ్ర అవస్థలు పడ్డారు. నల్లగొండలోని డైట్ సమావేశ మందిరంలో మంగళవారం పాత పద్ధతిలో ప్రత్యక్ష కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇస్
డీఎస్సీ-24లో 1,056 టీచర్ పోస్టుల భర్తీకి బ్రేక్పడింది. కోర్టు కేసుల కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో 10,006 మంది టీచర్లకే బుధవారం నియామక ఉత్తర్వులివ్వనున్నారు.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ ఏడా ది జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను రాష్ట్ర ప్రభు త్వం సోమవారం విడుదల చేసింది. 1:3 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల వివరాలను www.schooledu.telangana.gov.in లో అందుబాటులో
కొడంగల్ మండలం ధర్మాపూర్ గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు డిప్యూటేషన్పై ఇతర ప్రాంతంలో విధులు నిర్వహించారు. ఇటీవల ట్రాన్స్ఫర్ కావడంతో ఖాళీ కాగా ఇక్కడ చదివే12 మంది విద్యార్థులు ప్రస్తుతం అంగడిరాయచూరు పాఠశాల
ఉద్యోగాల ను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివప్రసాద్ డిమాండ్ చేశా రు. మహబూబ్నగర్ కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ పాలమూరు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను వెంటనే నెరవేర్చాలని పీయూ బీఆర్ఎస్వీ కన్వీనర్ గడ్డం భరత్బాబు డిమాండ్ చేశారు. సోమవారం పాలమూరు విశ్వవిద్యాలయం ప్రధాన ముఖద్వారం వద్ద ధర్నా నిర్వహించారు.
నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Komati Reddy | ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యను అందించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలను పంపిణీ చే�