దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. వరుసగా నాలుగు రోజులుగా లాభాల్లో కదలాడిన సూచీల్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతోపాటు బ్యాంకింగ్ రంగ సూచీలు తీవ్ర ఒత్తిడికి గురికావడం సూ చీల పతనానికి ఆజ్
దేశీయ స్టాక్ మార్కెట్ల వరున నష్టాలకు బ్రేక్పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు దేశీయ మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో వరుసగా ఐదు రోజులుగా నష్టాల్లో కదలాడిన సూచీలు తిరిగి �
బ్రిటన్లోని సౌత్ వేల్స్, పోర్ట్ టాల్బోట్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్లను మూసివేయాలని టాటా స్టీల్ నిర్ణయించింది. దీంతో దాదాపు 2,800 మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారు. రానున్న 18 నెలల్లో 2,500 మందిని తొలగిస్�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. మెటల్, పవర్, ఆర్థిక రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు లాభాల బాటపట్టాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు నష్టపోయినప్పటికీ చిన్న స్థాయి షేర్ల న�
దేశీయ స్టీల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా స్టీల్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.525 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని గడించింది. ఏడాది క్రితం అందుకున్న రూ.7,7
దేశంలో అత్యంత ఆకర్షణీయ కంపెనీగా టాటా పవర్ నిలిచింది. హెచ్ఆర్ సేవల సంస్థ రాండ్స్టడ్ ఇండియా బుధవారం విడుదల చేసిన తమ వార్షిక నివేదిక ‘రాండ్స్టడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రిసెర్చ్ (ఆర్ఈబీఆర్) 2023’లో టాట
పెన్నార్కు మరో రూ.682 కోట్ల విలువైన ఆర్డర్లు ఆకట్టుకోగలిగింది. ఈ ఆర్డర్లు టాటా స్టీల్, హిందుస్థాన్ కోకాకోలా, ఏపీఐ స్కాడ్ ప్రాసెసింగ్, జిమ్ ల్యాబోల నుంచి వచ్చాయని పేర్కొంది. అలాగే రైల్వే వర్టికల్కు ఐ�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజూ భారీగా లాభపడ్డాయి. ఐటీ, ఆర్థిక రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు ఒక్క శాతంమేర లాభపడ్డాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 582.87 పాయింట్లు అధికమై నాలుగు వా�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థల్లో జోరుగా అమ్మకాలు జరగడంతో సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్ల పత
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ ధ్వయం, విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో దేశీయ ప్రధాన సూచీ సెన్సెక్స్ తిరిగి 61 వేల మార్క�
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. వడ్డీరేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్ సమావేశాల మినట్స్ విడుదలకానుండటంతో మదుపరులు ముందు జాగ్రత్తగా లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు.