Punjab: పంజాబ్లోని అయిదు జిల్లాల్లో స్కూళ్లను తెరిచారు. ఆరు రోజుల తర్వాత ఇవాళ మళ్లీ ఓపెన్ చేశారు. ఇండో, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో స్కూళ్లను మూసివేసిన విషయం తెలిసిందే.
house collapse: పంజాబ్లోని ఓ ఇంటి పైకప్పు కుప్పకూలింది. ఆ ప్రమాదంలో ఇంట్లో ఉన్న అయిదుగురు కుటుంబసభ్యులు మృతిచెందారు. కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
భారత్-పాక్ సరిహద్దులోని పంజాబ్లో మరోసారి ఉగ్రదాడి కలకలం రేపింది. శుక్రవారం రాత్రి తరన్ తరన్ జిల్లాలోని సర్హలీ పోలీస్స్టేషన్ లక్ష్యంగా రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్పీజీ) దాడి జరిగింది.
Punjab | పంజాబ్లోని తర్న్ తరన్లో దుండగులు ఏకంగా పోలీస్ స్టేషన్పై రాకెట్ గ్రనేడ్తో దాడికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున 1 గంటల సమయంలో పోలీస్ స్టేషన్ బయటి పిల్లర్కు
Accident | పంజాబ్లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తర్న్ తరణ్ జిల్లాలోని షేక్చక్ గ్రామ సమీపంలో వేగంగా వస్తున్న ఓ ట్రక్కు పాఠశాల బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తోపాటు మరో ఇ
చండీగఢ్ : భారత్ – పాక్ సరిహద్దులో ఉన్న టర్న్ తరం జిల్లాలో మూడున్నర కిలోల ఆర్డీఎక్స్ను పంజాబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఓ భవనంలో నిల్వ చేయగా.. రికవరీ చేసుకున్నారు. అమృత్సర