Siricilla | తంగళ్ళపల్లి మండలం గండి లచ్చపేట గ్రామ బీఆర్ఎస్ నాయకులు దేవుని రమేష్ను సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పరామర్శించారు. ఇటీవలే రమేష్ కూతురు లాస్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా కోసం ఉదయాన్నే సింగిల్ విండో గోదాములు, రైతు వేదికలు, ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం తిండి తిప్పలు లే
లక్ష్మీపూర్ శివారులోని రోడ్డు ఇరువైపులా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ హాయంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇరువైపుల మొక్కలు నాటారు. హరితహారంలో గతంలో ఈ గ్రామాన్ని �
తంగళ్లపల్లి మండలం నేరేళ్లలోని చారిత్రక ఆలయం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి (Venugopala Swamy) బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంళవారం నుంచి ఈ నెల 13 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి.
బీఆర్ఎస్ సీనియర్ నేత, సిరిసిల్ల జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధును (Matla Madhu) పోలీసులు అరెస్టు చేశారు. 2013 సర్పంచ్ ఎన్నిక సందర్భంగా మాట్ల మధుకు పొన్నం ప్రభాకర్ రూ.40 వేలు ఇచ్చాడని కాంగ్రెస్ మండల అధ్�
కాళేశ్వరం ప్రాజెక్టులోని 11వ ప్యాకేజీలో భాగంగా రంగనాయకసాగర్ నుంచి ఇల్లంతకుంట మండలం, తంగళ్లపల్లి మండలం నరసింహులపల్లి వరకు కాలువ నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల జిల్లాలోని (Sircilla) పెద్దలింగాపూర్లో ర
సిరిసిల్ల నేత కార్మికులు, అనుబంధ రంగ కార్మికులు సర్కార్పై కన్నెర్రజేశారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని సిరిసిల్ల-సిద్దిపేట రహదారిపై సీఐటీయూ నాయకులతో కలిసి నిరసన చేపట�
రాజన్నసిరిసిల్ల కేంద్రాన్ని ఆనుకొని ఉన్న తంగళ్లపల్లి ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో విరివిగా నిధులు మంజూరుకావడంతో సరికొత్తగా రూపుదిద్దుకున్నది. చీర్లవంచ, చింతలఠాణా శివారులో ఆక్