పథకాలకు సంబంధించి ఇచ్చే ప్రకటనల్లో పేర్ల వాడకంపై మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివిధ ప్రకటనల ద్వారా పథకాలను ప్రారంభించేటప్పుడు, నిర్వహించేటప్పుడు జీవించి ఉన్న వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి/�
Political war | స్కూళ్లలో హిందీ భాష బోధన (Hindi Imposition) పైన కేంద్రం (Centre), తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu govt) మధ్య కొనసాగుతున్న వివాదం మరింత ముదిరింది. ఇదే విషయమై ఇవాళ పార్లమెంట్ (Parliament) లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) చేసి�
తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల పేర్ల నుంచి జాతి లేదా కులం పేర్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. కల్లకురిచి కల్తీ మద్యం కేసుపై విచారణ సందర్భంగా తనంతట తాను ఈ �
క్రిమినల్ కేసు విషయంలో తాము స్టే ఇచ్చినప్పటికీ తమిళనాడు మంత్రివర్గంలోకి పొన్ముడిని తిరిగి నియమించకపోవడంపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్ రవి తన చర్యల ద్వారా దేశ అత్యున్నత న్�
ఇసుక మైనింగ్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై తమిళనాడులో ఒకేసారి పలువురు కలెక్టర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అరియలూర్, కరూర్, వె�
Anti NEET bill | నీట్ వ్యతిరేక బిల్లు (Anti NEET bill)కు గవర్నర్ ఆర్ఎన్ రవి సమ్మతి అవసరం లేదని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లుకు ఎప్పటికీ తాను క్లియరెన్స్ ఇవ్వబోనంటూ గవర్నర్ రవి శనివారం చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట�
సమాజానికి నీతి బోధలు తమ పని కాదని, చట్టాన్ని కచ్చితంగా పాటించటమే తమకు ముఖ్యమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడుకు చెందిన ఓ మహిళ అప్పీల్ విచారణ సందర్భంగా శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు మహిళ ఇ�
తమిళనాడులో అధికార డీఎంకే, రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య నెలకొన్న వివాదంపై సీఎం ఎంకే స్టాలిన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తమిళనాడు న్యాయశాఖ మంత్రి ఎస్ రఘుపతి నేతృత్వంలో ఒక
ఆధార్కార్డు.. సిమ్కార్డు దగ్గరి నుంచి పాన్ కార్డు, బ్యాంక్ లావాదేవీలు, విమానయానం ఇలా అన్నింటికి అవసరమే. అయితే, తమిళనాడు ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నది.
అగ్ర కథానాయిక నయనతార సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సరోగసీ నిబంధనల్ని అతిక్రమించి నయనతార-విఘ్నేష్శివన్ కవలలకు తల్లిదండ్రులయ్యారని వార్తలొచ్చాయి.
చెన్నై: తమిళనాడులో సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. కరోనా నిబంధనలు తప్పక పాటించాలని ఆదేశించింది. పోటీల్లో 300 మంది మాత్రమే పాల్గొనేందుకు అనుమతినిచ్చింద�