Jagapathi Babu | తెలుగు సినిమా ప్రేక్షకులని మూడు దశాబ్దాలకు పైగా తన నటనతో అలరిస్తూ వస్తున్నారు జగపతిబాబు .వెండితెరపై విలక్షణమైన నటనతో ముద్ర వేసిన ఈ నటుడు ఇప్పుడు బుల్లితెరపై టాక్ షో హోస్ట్గా కూడా మారారు.
మంచు మనోజ్ ప్రయోక్తగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘ఉస్తాద్'. ‘ర్యాంప్ ఆడిద్దాం’ ఉపశీర్షిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ నెల 15 నుంచి ఈటీవీ విన్ ఓటీటీ వేదికలో స్ట్రీమి
Manchu Manoj | రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) సిల్వర్ స్క్రీన్పై కనిపించక చాలా కాలమే అవుతుంది. ప్రస్తుతం ‘అహం బ్రహ్మాస్మి’ టైటిల్తో సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు What The Fish.. మనం మనం బరంపురం.. (క్యాప్షన్) కూడా ప్రక
Shoaib Akhtar | పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇప్పుడు యాంకర్గా మారిపోయాడు. హోస్ట్గా మారి ఓటీటీ ప్లాట్ఫామ్లో అదరగొడుతున్నాడు. కానీ ఈ టాక్ షో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి కారణంగా ఈ షోకు తాజాగ
పెండ్లికి ముందు, తర్వాత.. చాలామంది మహిళలు అమాంతం బరువు పెరిగిపోతారు. ఆ మార్పు కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొంటారు. ఆత్మన్యూనతకూ గురవుతారు. ఒక్కోసారి వారికి సరిపడా దుస్తులు మార్కెట్లో లభించవు. అలాంటివారి�
నందమూరి బాలకృష్ణని ఇన్నాళ్లు మనం నటుడిగా, సింగర్గా చూశాం.ఇప్పుడు తనలో దాగి ఉన్న మరో కోణాన్ని బయట పెట్టబోతున్నారు.గత కొద్ది రోజులుగా తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ కోసం నందమూరి హీరో ఓ టాక్షో�
తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందిస్తూ.. 100 శాతం తెలుగు ఓటీటీగా డిజిటల్ రంగంలో చెరుగని ముద్ర వేసింది ‘ఆహా’. ఇందులో వచ్చే సినిమాలు, స్పెషల్ షోలు, వెబ్ సిరీస్లు ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అం�