పట్టణ, మారుమూల ప్రాంతాల యువతకు ఉపయోగపడేలా టీ హబ్లోని కీబూర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆన్లైన్ శిక్షణ ద్వారా నైఫుణ్యాన్ని పెంపొందించడాన
దేశంలోని టాప్ 5లో ఒకటిగా గుర్తింపు నిధుల వెల్లువతో స్టార్టప్ల్లో కొత్త ఉత్సాహం రంగాలవారీగా పెట్టుబడులపై కార్పొరేట్ల ఆసక్తి హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 22 : రియల్ ఎస్టేట్ బూమ్ తరహాలో ప్రస్తుతం స్టా�
కొత్త ఆలోచనలతో లోనికి.. సరికొత్త ఆవిష్కరణలతో బయటకి.. 2021లో స్టార్టప్ల కోసం టీ హబ్ 33 వినూత్న కార్యక్రమాలు ఏడాదిలో 6 అంతర్జాతీయ,జాతీయ కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : టీ హబ్�
రూ.10 లక్షల వరకు గ్రాంట్ ఫండింగ్ హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): టెక్నాలజీ స్టార్టప్లే కాకుండా ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించే బ్యాంకింగ్, ఫైనాన్సింగ్ రంగాల్లో కొత్త ఆవిష్కరణల
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అంకుర (స్టార్టప్) సంస్థలకు అడ్డాగా మారుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఇన్నోవేషన్ పాలసీ అమలు మొదలు టీ-హబ్, వీ హబ్, బయో హబ్ లాంటి సంస్థలకు రూ.13 వేల కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు �
స్టార్టప్స్కు నిధులు, కొత్త ఉద్యోగాల సృష్టి టీ-హబ్ కొత్త సీఈవో డాక్టర్ శ్రీనివాసరావు ప్రణాళికలు హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): స్టార్టప్లకు అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని (ఎకోసి�
త్వరలో ప్రారంభానికి సన్నాహాలు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంక్యుబేటర్ మొదటిది ప్యారిస్.. రెండోది హైదరాబాద్లో 2,000పైగా స్టార్టప్స్కు లభించనున్న అవకాశం మంత్రి కేటీఆర్ ఆలోచనలకు కార్యరూపం టీ హబ్ విశేష
T-HUB | టీ హబ్-2 ప్రారంభోత్సవానికి సిద్ధం : మంత్రి కేటీఆర్ | తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ మణిహారమైన టీ-హబ్ రెండో దశ ప్రారంభానికి సిద్ధమైందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించార�
ఏర్పాటుచేయనున్న మహారాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్లకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రత్యేక ఆకర్షణగా ఇంక్యుబేషన్ సెంటర్ హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్గా పేర�
నూతన స్టార్టప్లకు అవసరమైన సహాయ, సహకారాలు అందించే టీ-హబ్ 32 కార్యక్రమానికి 22 స్టార్టప్లను ఎంపిక చేసినట్లు టీ-హబ్ ప్రతినిధులు తెలిపారు. ఇందులో ప్రధానంగా మొబిలిటీ, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఎడ్టెక్, ఐఓట�
టెక్నాలజీ స్టార్టప్స్కు ఊతమిచ్చేందుకు భాగస్వామ్యం హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ టెక్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీ స్టార్టప్స్కు ఊతమివ్వడానికి హెచ్సీఎల్ టెక్నాల
‘దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని’ నాడు మహాత్మా గాంధీ అన్నారు. మరి ఆ పల్లెలు సంతోషంగా ఉండాలంటే వ్యవసాయం సక్రమంగా జరగాలి. వ్యవసాయం జరగాలంటే పెట్టుబడి, నీళ్లు, కరెంటు, ఎరువులు అవసరమవుతాయి. కానీ, కరెంట్ ఎప్పు
గోల్డ్మ్యాన్ సాచ్స్ | బ్యాంకింగ్, ఆర్థిక సేవల పెట్టుబడులకు హైదరాబాద్ నగరం కేంద్రంగా మారిందని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం