న్యూఢిల్లీ, జనవరి 17: ప్రీమియం ఎస్యూవీ సఫారీని డార్క్ ఎడిషన్గా మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసింది టాటా మోటర్స్. ఈ కారు ప్రారంభ ధర రూ.19.05 లక్షలు. దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల వద్ద ముందస్తు బుకింగ్లు ఆరంభించ�
న్యూఢిల్లీ : జాగ్వర్ ల్యాండ్ రోవర్ ఇండియా తన లగ్జరీ ఎస్యూవీ న్యూ 2022 రేంజ్రోవర్ బుకింగ్స్ను ప్రారంభించింది. న్యూ రేంజ్ రోవర్ రూ 2.32 కోట్ల (ఎక్స్ షోరూం) నుంచి రూ 3.41 కోట్ల మధ్య అందుబాటులో ఉంటుంది. ఐదవ
న్యూఢిల్లీ : కియా ఇండియా భారత్లో ఆల్ న్యూ కియా కారెన్స్ త్రీ రో ఎస్యూవీని ఈనెల 16న లాంఛ్ చేస్తోంది. రిక్రియేషనల్ వెహికల్గా వినూత్న కాన్సెప్ట్తో ఈ కారును డిజైన్ చేశామని కియా చెబుతోంది. ఈ కారు మార్క�
న్యూఢిల్లీ : జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్ధ పోర్షే భారత్ మార్కెట్లో శుక్రవారం ఆల్ ఎలక్ట్రిక్ పోర్షే టేకన్ను లాంఛ్ చేసింది. పోర్షే టేకన్ ఈవీ డెలివరీలు వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభం కాన
ముంబై : భారత మార్కెట్లో న్యూ టాటా పంచ్ను ఈనెల 20న లాంఛ్ చేస్తున్నట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. అక్టోబర్ 4 నుంచి టాటా పంచ్ ప్రీ బుకింగ్స్ను అధికారికంగా ప్రారంభించింది. సింగిల్ పెట్రోల్ ఇంజన్తో
న్యూఢిల్లీ : భారత్లో టాటా సఫారి గోల్డ్ ఎడిషన్ టీజర్ను విడుదల చేసిన కంపెనీ తాజాగా లాంఛ్ వివరాలను వెల్లడించింది. రానున్న పండగ సీజన్ నేపధ్యంలో ప్రత్యేక డిజైన్తో ముందుకు రానున్న ఈ ఎస్యూవీన�
ఎంజీ మోటర్ బుధవారం దేశీయ మార్కెట్కు ఆస్టర్ మోడల్ మధ్యశ్రేణి ఎస్యూవీని పరిచయం చేసింది. అత్యాధునిక హంగులతో వచ్చిన ఈ కారును.. ఈ నెల 19 నుంచి కంపెనీ షోరూంలలో ప్రదర్శించనున్నారు. ఆ తర్వాతే బుకింగ్స్ ప్రా�
మార్కెట్లోకి సరికొత్త కియా కారు ప్రారంభ ధర రూ.17.79 లక్షలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశీయ మార్కెట్లోకి ఓ సరికొత్త కారును విడుదల చేసినట్లు బుధవారం కియా ప్రకటించింది. మధ్య శ్రేణి ఎస్యూవీ సెల్టోస్లో ఎక్స్ �