ఎనిమిదేండ్ల క్రితం తప్పు.. ఇప్పుడు శిక్షవిచారణకు ఆదేశించిన ఈసీబీ లండన్: వారం క్రితమే టెస్టు అరంగేట్రం చేసిన యువ ఆల్రౌండర్ ఓలీ రాబిన్సన్పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వేటు వేసింది. ఎనిమిదేండ్�
ఆర్జిత సేవలు | కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు ఆర్జీత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు.
మహబూబ్నగర్/దేవరకద్ర : జిల్లాలోని దేవరకద్ర పశువుల సంతకు సంబంధించి నకిలీ రశీదు పుస్తకాలను ముద్రించి సంత ఆదాయాన్ని గండి కొట్టిన వ్యవహారంలో ఎంపీడీవో, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసినట్లు జిల్�