న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు జడ్జీలు కోవిడ్ బారినపడ్డారు. దాంట్లో ఓ జడ్జి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. కరోనా పాజిటివ్గా తేలిన
2 లోపు ఆ కమిటీ భేటీ కష్టం!
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ నియామకం కోసం ఏర్పాటైన కమిటీ వచ్చేనెల రెండో తేదీ లోగా సమావేశం...
ఢిల్లీ : కొవిడ్ నేపథ్యంలో తీహార్ జైలు నుంచి గతేడాది బెయిల్, పెరోల్పై విడుదలైన మొత్తం 5,556 మంది ఖైదీల్లో 2,200 మంది జైలుకు తిరిగి రాగా 3,300 మంది పత్తా లేకుండా పోయారు. వీరి ఆచూకీని కనుగొనేందుకు జైలు అధికారుల�
మరాఠాలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన 12 శాతం రిజర్వేషన్ వల్ల సుప్రీంకోర్టు ఇంద్రా సాహ్నీ కేసులో ఏర్పరిచిన 50 శాతం పరిమితి దాటుతుందని దరఖాస్తుదారుల వాదన. బొంబాయి హైకోర్టు ఈ రిజర్వేషన్ను తప్పుగా పరిగ�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన రేపుతున్నది. దేశ రాజధాని ఢిల్లీ, ముంబైని దాటి కరోనా హాట్స్పాట్గా మారింది. ఇటీవల 40 మంది సుప్రీంకోర్టు సిబ్బంది వైరస్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్�
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగా): సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు ప్రజలకు మంగళవారం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగు ప్రజలందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఖురాన్లో 26 శ్లోకాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని, వాటిని తొలగించాలని యూపీ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం
న్యూఢిల్లీ: రాఫెల్ డీల్పై తాజాగా వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తును కోరారు. కొత్తగా దాఖలైన పిటిషన్పై ర�