కేంద్రం, సీబీఐ నివేదికలు ఇవ్వకపోవడంపై అసంతృప్తి అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లో పార్టీలు వారి నేర చరిత్రను వెల్లడించాలి కీలక ఆదేశాలు జారీచేసిన సుప్రీంకోర్టు బీజేపీ, కాంగ్రెస్సహా 9 పార్టీలకు జరిమానా �
న్యూఢిల్లీ: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సుప్రీంకోర్టు జరిమానా విధించింది. ఆ రెండు పార్టీలతో పాటు మొత్తం తొమ్మిది పార్టీలకు అత్యున్నత న్యాయస్థానం ఫైన్ వేసింది. తమ పార్టీ అభ్యర్థులపై ఉన్న నేర చ�
న్యూఢిల్లీ: పెగాసస్ ( Pegasus ) స్నూపింగ్ కేసులో సుప్రీంకోర్టు పలు పిటీషన్లను పరిశీలిస్తున్నది. అయితే ఆ కేసులో ఇవాళ విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం దాన్ని సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసుల�
న్యూఢిల్లీ: దేశంలోని రాజకీయ పార్టీలకు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థిని ఎంపిక చేసి 48 గంటల్లోపు ఆ అభ్యర్థికి సంబంధించిన క్రిమినల్ రికార్డు�
అందుకే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం లేదా? అదే అయితే ట్రిబ్యునళ్ల అధికారాలు కోర్టులకివ్వండి ఏం చేస్తారో పది రోజుల్లో తేల్చి చెప్పండి లేదంటే ఉన్నతాధికారులను కోర్టుకు రప్పిస్తాం కేంద్రానికి సుప్రీంకోర్టు �
ఫ్యామిలీ కోర్టుల్లో పలు వెసులుబాట్లు సుప్రీం మార్గదర్శకాలను పాటించాలి దిగువ కోర్టులకు హైకోర్టు సూచన హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): వైవాహిక వివాదాల కేసులను కక్షిదారులకు అనువైన కోర్టులకు బదిలీ చేయ
న్యూఢిల్లీ: ఇజ్రాయిల్కు చెందిన పెగాసస్ స్పైవేర్తో దేశంలోని జర్నలిస్టులు, రాజకీయవేత్తలు, సామాజిక కార్యకర్తల ఫోన్లను హ్యాక్ చేసినట్లు ఇటీవల ఓ మీడియా కథనం వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంప