కార్పొరేట్ రుణాల వసూళ్ల కోసం బ్యాంకర్లకు సుప్రీం అనుమతి న్యూఢిల్లీ, మే 21: మొండి బకాయి (ఎన్పీఏ)ల సమస్యతో సతమతమవుతున్న బ్యాంకులకు సుప్రీం కోర్టు గొప్ప ఊరటనిచ్చింది. కంపెనీలకు ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవ
అమరావతి : వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు దర్యాప్తునకు ఆయన సహకరించాలని పేర్కొంది. పిటిషనర్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడకూడదంది. క
వైద్య పరీక్షలకు సుప్రీంకోర్టు ఆదేశం హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బెయ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును ఆ రాష్ట్ర సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వైఎస్ఆర్ పార్టీ రెబల్ ఎంపీ రఘ�
విచారణ వాయిదా | పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్పై సుప్రీం కోర్టులో ఈ ఉదయం 11 గంటల వరకు విచారణ కొనసాగింది. ఇరుపక్షాల వాదనలు ఉన్న న్యాయమూర్తి విచారణను 12 గంటలకు వాయిదా వే�
పరిశీలిస్తున్నామన్న సీజేఐ విచారణల కవరేజీ చూసే విలేకరుల కోసం ప్రత్యేక యాప్ ఆవిష్కరించిన జస్టిస్ రమణ త్వరలో ముఖ్యమైన తీర్పులు సంక్షిప్తంగా, సరళంగా అందుబాటులోకి.. న్యూఢిల్లీ, మే 13: సుప్రీంకోర్టులో జరిగే �
ఆక్సిజన్ కొరత| దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. దీంతో భారీ సంఖ్యలో బాధితులు హాస్పిటళ్లకు క్యూకడుతున్నారు. కరోనా తీవ్రతతో ఆక్సిజన్ అందకపోవడంతో దవాఖానల్లో చాలా మంది రోగులు మృతి�
నిపుణులతో చర్చించిన తర్వాతే వ్యాక్సినేషన్ విధానాన్ని రూపొందించాం మీ ప్రమేయంతో అనర్థాలు జరుగవచ్చు సుప్రీంకోర్టుకు కేంద్రం న్యూఢిల్లీ, మే 10: దేశంలో అమలవుతున్న కరోనా వ్యాక్సినేషన్ విధానాన్ని వైద్య నిప
కరోనా కట్టడికి కదిలిన సర్వోన్నత న్యాయస్థానం 12 మంది సభ్యులతో జాతీయ టాస్క్ఫోర్స్ ఆక్సిజన్ పంపిణీకి విధివిధానాలు రూపొందించే బాధ్యత ప్రాణవాయువు వినియోగంపై ఆడిట్కు సబ్గ్రూప్లు న్యూఢిల్లీ, మే 8: కరోనా
గతేడాది బెయిల్, పెరోల్ లభించిన వారికి విముక్తి కరోనా నేపథ్యంలో జైళ్లలో రద్దీ నివారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు న్యూఢిల్లీ, మే 8: కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో ఖైదీలతో కిక్కిరిసి ఉన్న జైళ్ల
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ లభ్యత, పంపిణీని పర్యవేక్షించడానికి 12 మంది సభ్యులతో నేషనల్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత�