అభ్యర్థులకు సుప్రీంకోర్టు సూచన న్యూఢిల్లీ, జూలై 22: కరోనా సోకి/కుటుంబసభ్యులకు కరోనా సోకడం వల్ల ఐసోలేషన్లో ఉండి గతేడాది సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయలేకపోయిన అభ్యర్థులు.. సంబంధిత అధికారులను మరో అవకాశం �
సుప్రీంకోర్టులో అశ్వినీ ఉపాధ్యాయ్ పిల్ న్యూఢిల్లీ, జూలై 22: హిందూ ఆలయాలను ప్రభుత్వాల అజమాయిషీ నుంచి తప్పించాలని ప్రముఖ న్యాయవాది, బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్)
భూ వివాదం కేసులో న్యాయం కోసం ఓ 108 ఏండ్ల వ్యక్తి 53 సంవత్సరాల పాటు కోర్టు చుట్టూ తిరిగారు. తీరా పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించే సమయానికి ఆయన మరణించారు.
కోల్కతా: పెగాసస్ స్పైవేర్ వివాదంపై స్పందించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కేంద్రం ప్రతీదాన్ని హ్యాక్ చేస్తుందని, అందుకే తన ఫోన్కు తాను ప్లాస్టర్ వేసుకున్నానని ఆమె చెప్పారు.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ నేత కమల్నాధ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారం ప్రజల గోప్యతపై అతిపెద్ద దాడిగా ఆయ�
97వ రాజ్యాంగ సవరణలో సొసైటీల భాగాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు2:1 మెజారిటీతో తీర్పు వెల్లడి న్యూఢిల్లీ: 97వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు 2:1 మెజారిటీ తీర్పులో సమర్థించినప్పటికీ దానిలో సహకార సంఘాలకు సంబంధి�
అచ్చెన్నాయుడు | అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిచి తీరు మార్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
కాంవడ్ యాత్ర| ఏటా శ్రావణ మాసంలో జరిగే కాంవడ్ యాత్రను కరోనా దృష్ట్యా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు రద్దు చేశాయి. అయితే యాత్ర రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను విశ�
వివాదాల పరిష్కారానికి అది తొలి ప్రయత్నం మధ్యవర్తిత్వానికి మహాభారతం ఉదాహరణ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ, జూలై 17: వివాదాల పరిష్కార ప్రక్రియలో ముందుగా మధ్యవర్తిత్వాన్ని తప్పనిసరి చేసేలా చట్టాన్ని �
"రాజద్రోహ చట్టం అత్యంత అభ్యంతరకరమైనది.. ఈ చట్టాన్ని మనం ఎంత త్వరగా వదిలించుకుంటే అంతమేలు. మనం ఆమోదించే చట్టాల్లో దేనిలోనూ దీనికి స్థానం ఉండకూడదు."
ఆర్డర్ కాపీలు అందలేదనడం దారుణం డిజిటల్ యుగంలో పావురాలు కావాలా? సమాచార చేరవేతకు కొత్త వ్యవస్థ: సీజేఐ న్యూఢిల్లీ, జూలై 16: ఆర్డర్ కాపీలు అందలేదన్న సాకుతో తమ ఆదేశాలను అధికారులు అమలు చేయకపోవడంపై సుప్రీంకోర
రాజద్రోహం సెక్షన్ను ఎందుకు కొట్టేయద్దు గాంధీ, తిలక్లపై ఆ చట్టం ప్రయోగించారు స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణచివేయాలని చూశారు దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచింది ఆ సెక్షన్ ఇంకా అవసరమని భావిస్తున�