న్యూఢిల్లీ: సైరస్ మిస్త్రీ కేసులో టాటా సన్స్కు అనుకూలంగా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఆ తీర్పును రతన్ టాటా మెచ్చుకున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఉద్దేశిస్తూ ఇవాళ
న్యూఢిల్లీ: ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయవచ్చు అని ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ను 2018లో ప్రవేశపెట్టన విషయం తెలిసిందే. ఎలక్టోరల్ బాం�
ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య ఏసీఆర్ పక్కన పెట్టాలని ఆదేశం న్యూఢిల్లీ, మార్చి 25: ‘ఇది పురుషుల కోసం పురుషులు నిర్మించిన సమాజం. ఇక్కడ సమానత్వం గురించి మాట్లాడటం బూటకం అవుతుం�
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా గతేడాది బ్యాంకు రుణాలపై ఆరు నెలల మారటోరియం విధించిన విషయం తెలుసు కదా. ఈ కాలానికిగాను మొత్తంగా వడ్డీ మాఫీ చేయాలని, మారటోరియం కాలాన్ని పొడిగించాలని దాఖల�
బీసీల విద్యకు ప్రోత్సాహం కల్పించాలి: సుప్రీంకోర్టున్యూఢిల్లీ, మార్చి 22: సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల (బీసీల) అభ్యున్నతికి కోసం విద్యను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని, మరిన్ని విద్యాసంస్థలు �
న్యూఢిల్లీ: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ నెలకు రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వాలని పోలీసు అధికారి సచిన్ వాజేను ఆదేశించారంటూ సంచలన ఆరోపణలు చేసిన ముంబై పోలీస్ మాజీ చీఫ్ పరమ్బీర్ సింగ్.. �
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బోబ్డే మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐ నియామక ప్రక్రియ ప్రారంభమైంది. సీజేఐగా ఎవరిని నియమించాలో పేరు సిఫారస�
న్యూఢిల్లీ: చీఫ్ జస్టిస్ బోబ్డే పదవీకాలం మరో నెల రోజులు ఉన్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఓ లేఖ రాసింది. సుప్రీంకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి ఎవరో చెప్పాలంటూ సీజేను కేంద్రం కోరింది. న్య�
50% పరిమితిని తొలగిస్తే అసమానతలు తలెత్తవా? ఇన్నేండ్లలో ఏ బీసీ కులమూ అభివృద్ధి కాలేదా? మరాఠాల రిజర్వేషన్ల కేసులో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు అభివృద్ధి చెందిన బీసీ కులాలను రిజర్వేషన్ నుంచి తప్పించడం కో�