న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ నవనీత్ కౌర్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుప�
హైదరాబాద్ : అపార ప్రేమాభిమానాలతో, ఆశీర్వచనాలతో ముంచెత్తిన నిష్కల్మష, ప్రగతిశీల తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా త
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసిన మార్కింగ్ ఫార్ములా పట్ల 12 వ తరగతి విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయం కావాలంటూ సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సీబీఏస్ఈ విడుద�
టొరంటో, జూన్ 18: కెనడాలో భారతీయ సంతతి వ్యక్తి జస్టిస్ మహమూద్ జమాల్ ఆ దేశ సుప్రీంకోర్టుకు నామినేట్ అయ్యారు. ఆ పదవిని చేపట్టనున్న తొలి శ్వేత జాతియేతర వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఈ మేరకు కెనడా ప్రధాన�
సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ మూల్యాంకన ప్రతిపాదనలకు సుప్రీంకోర్టు ఆమోదం పరీక్షల రద్దు నిర్ణయం సరైనదేనని వెల్లడి 30-30-40 ఫార్ములాతో సీబీఎస్ఈ 12 ఫలితాలు చివరి ఆరు తరగతుల మార్కులతో సీఐఎస్సీఈ రిజల్ట్స్ న్యూఢిల్లీ
సుప్రీంకోర్టులో కేసు వెనక్కి తీసుకుంటున్నాం కేంద్ర జల్శక్తిశాఖ కార్యదర్శికి రజత్కుమార్ లేఖ కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారానికి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కా�
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టు మొట్టికాయ వేసింది. ఆ రాష్ట్రంలో ‘వన్ నేషన్- వన్ రేషన్’ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది. ఎలాంటి సాకులూ చెప్పకుండా వెంటనే �
న్యూఢిల్లీ : ముంబై మాజీ పోలీసు కమీషనర్ పరమ్ బీర్ సింగ్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తనపై ఉన్న విచారణలను వ్యక్తిగత ఏజెన్సీకి అప్పగించాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించ