కొవిడ్ వ్యాక్సినేషన్ పాలసీ మీద గణనీయమైన మార్పు చోటుచేసుకున్నది. జూన్ 7వ తేదీ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ఈ మార్పుల గురించి తెలియజేశారు. ఇప్పుడు అమల్లో ఉన్న పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి 25 శాతం
రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలన్న తెలంగాణ కోరిక నెరవేరింది. కొన్ని ఏండ్లుగా కేంద్రప్రభుత్వం, న్యాయశాఖ వద్ద పెండింగ్లో ఉన్న ఫైలుకు మోక్షం లభించింది. దీంతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తు�
కృష్ణా జలాల వివాదం ముగింపునకు తొలి అడుగు కేంద్రానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న తెలంగాణ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరణ హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): కృష్ణానదీ జలాల పంపిణీకి సంబంధించి క�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక నిర్ణయం 32 మంది శాశ్వత జడ్జీలు, 10 మంది అదనపు న్యాయమూర్తులు సత్వర న్యాయానికి సుప్రీం చీఫ్ జస్టిస్ చర్యలు అందులోభాగంగానే జడ్జీల సంఖ్య పెంపు 2.46 లక్ష�
విధివిధానాల ఖరారుకు సమయం కోరిన కేంద్రం అంగీకరించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, జూన్ 7: పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం విధివిధానాలు ఇంకా సిద్ధం కాలేదని, చర్చలు జరుగుతున్నాయని కేంద్రప్రభుత్వం సుప్రీంక�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్లను సమీకరించి రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కాషాయ పార్టీ నేతలు స్వాగ�
ముంబై: మరాఠా రిజర్వేషన్ కోసం ఛత్రపతి శివాజీ వారసుడు, బీజేపీ ఎంపీ శంభాజీరాజే ఛత్రపతి ఆందోళన చేపడుతున్నారు. శివాజీ పట్టాభిషేకం చేసిన రోజును పురస్కరించుకొని ఆదివారం రాయ్గడ్ కోటలో నిర్వ�
పౌరుల రాజ్యాంగ హక్కులను కాపాడటం మా బాధ్యత విధానాలపై న్యాయసమీక్ష మేం చేయాల్సిన పనే కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ విధానం సరిగా లేదు మీకో ధర, రాష్ర్టాలకు మరో ధర సహేతుకం కాదు బడ్జెట్లో కేటాయించిన రూ. 35 వేల �
న్యూఢిల్లీ: కోవిడ్ టీకాలు వీలైనంత త్వరగా దేశ ప్రజలందరూ తీసుకునేలా దేవుడిని ప్రార్థించాలని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కో�
వ్యాక్సినేషన్లో వయసు విభజన సమంజసమా?గ్రామీణులకు ‘కొవిన్’పై అవగాహన ఉంటుందా?టీకా పాలసీపై కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం న్యూఢిల్లీ, మే 31: కరోనా నియంత్రణలో భాగంగా కేంద్రప్రభుత్వం నిర్వహిస్తు�
న్యూఢిల్లీ: టీకాల కార్యక్రమం తప్పుల తడకగా ఉందని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి తలంటు పోసింది. భిన్న ధరలు, కొరత, గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో లేకపోవడం వంటి విమర్శలు ప్రస్తావించింది. 2021 చివరి �
న్యూఢిల్లీ: దేశంలో 5జీ వైర్లెస్ నెట్వర్క్ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీ చావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ రేడియేషన్ వల్ల పౌరులు, వృక్ష, జంతుజాలానికి తీవ్ర సమస్యలు ఎదుర