న్యూఢిల్లీ: దేశంలో 5జీ వైర్లెస్ నెట్వర్క్ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జూహీ చావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ రేడియేషన్ వల్ల పౌరులు, వృక్ష, జంతుజాలానికి తీవ్ర సమస్యలు ఎదుర
న్యూఢిల్లీ, మే 29: పన్నెండో తరగతి విద్యార్థులు 11వ తరగతిలో, ఇంటర్నల్ పరీక్షల్లో సాధించిన సగటు మార్కులను పంపాలని తన అనుబంధ పాఠశాలలను సీఐసీఎస్ఈ బోర్డు ఆదేశించింది. మే 4 నుంచి జరగాల్సిన 12వ తరగతి పరీక్షలను కరో�
ఢిల్లీ, మే 29: రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజాగా జారీ చేసిన ఆదేశాలు.. బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తున్నాయి. రిజర్వుబ్యాంకు జారీ చేసిన ఆదేశాలను ఏ మాత్రం అమలు చేయలేమని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు.
న్యూఢిల్లీ, మే 28: దేశంలో కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి ఎంతమంది పిల్లలు అనాథలుగా మారారో ఊహించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తక్షణమే వారిని గుర్తించి చేయూత అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలన�
న్యూఢిల్లీ, మే 28: సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ 12 వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతున్న న
‘సీబీఎస్ఈ పరీక్షల రద్దు’పై విచారణ వాయిదా సుప్రీం కోర్టు | దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు శు�
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులపై సీబీఐ విచారణ చేపట్టాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం, విచారణ సంస్థ సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జా�
కార్పొరేట్ రుణాల వసూళ్ల కోసం బ్యాంకర్లకు సుప్రీం అనుమతి న్యూఢిల్లీ, మే 21: మొండి బకాయి (ఎన్పీఏ)ల సమస్యతో సతమతమవుతున్న బ్యాంకులకు సుప్రీం కోర్టు గొప్ప ఊరటనిచ్చింది. కంపెనీలకు ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవ
అమరావతి : వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు దర్యాప్తునకు ఆయన సహకరించాలని పేర్కొంది. పిటిషనర్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడకూడదంది. క