వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం ఇచ్చిన హామీని సుప్రీంకోర్టు మరింత బలోపేతం చేసింది. మహిర్ రాజేవ్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో తీర్పు చెప్తూ, అరెస్టయిన ప్రతి వ్యక్తికి అరెస్ట్కు కారణాలను �
టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) టెన్షన్ పట్టుకున్నది. సుప్రీంకోర్టు తీర్పుతో వారిలో రంది మొదలైంది. 2009 తర్వాత నియామకమైన టీచర్లు కూడా టెట్ పాస్ కావాల్సిందేనని కోర్టు తేల్చిచెప్పింది. రెండేళ్లలో �
భర్త, పిల్లలు లేని ఓ హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమె ఆస్తి అత్తింటివారికే చెందుతుందని, పుట్టింటి వారికి కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎందుకంటే వివాహం అనంతరం మహిళ గోత్రం మారుతు
సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప
బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత వేటుపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం స్పీకర్కు సూచించింది. ఈ క్రమంలో ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి�
Supreme Court Vedict | పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా కాంగ్రెస్ , రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలగాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కురువ విజయ్ కుమార్ సూచించారు.
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ ఖతార్ శాఖ స్వాగతిస్తున్నదని బీఆర్ఎస్ ఖతార్ ఉపాధ్యక్షుడు గడ్డి రాజు అన్నారు.
వాహనాన్ని తనంతట తాను నిర్లక్ష్యంగా, ర్యాష్గా నడపటం వల్ల జరిగిన ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు నష్టపరిహారాన్ని చెల్లించే బాధ్యత బీమా సంస్థలకు లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వేగంగా
తమిళనాడు గవర్నర్ వ్యవహార శైలి మీద కొద్దీ రోజుల కిందట సుప్రీం కోర్టు ఒక నిర్దిష్టమైన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలో ఉన్న సందిగ్ధతకు తెరదించిన తీర్పు ఇది. అందుకే ఇది విశిష్టమైనదంటున్నారు అం�
సుప్రీం కోర్టు తీర్పు మేరకు అజాంజాహి మిల్లు కార్మికులు 318 మంది స్థలాలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మే డే వరకు గడువు ఇస్తున్నామని, లేనిపక్షంలో కార్మికులతో క�
శారీరక వైకల్యాల కారణాన్ని చూపుతూ ఏ వ్యక్తినీ జ్యుడిషియల్ సర్వీసులో ఉద్యోగ నియామకం చేయకుండా అడ్డుకోలేరని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించింది.
విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి, అనంతరం భారత్లో ప్రాక్టీస్ చేయాలనుకునే విద్యార్థులకు నీట్-యూజీ పరీక్షలో అర్హత తప్పనిసరని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తిరస