కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తు విత్తిన నాటి నుంచి అమ్ముకునేదాకా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. రైతుల గురించి కాంగ్రెస్ సర్కార్ ఏమాత్రం పట్టించు కోవడం లేదు. జిల్లా ఇన్చార్�
రాయపోల్ ఫిబ్రవరి 23 సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం రైతన్నలకు కన్నీరు మిగిల్చింది. రాయపోల్, దౌల్తాబాద్ మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో సోమవారం కురిసిన వర్షానికి పంటలకు తీవ్ర నష్టం జరిగింది.
కన్నడ జానపద కథ ఆధారంగా రూపొందించిన లఘు చిత్రం ‘సన్ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వన్ టు నో’ ఆస్కార్ బరిలో నిలిచింది. లైవ్ యాక్షన్ విభాగంలో ఈ షార్ట్ఫిల్మ్ను ఎంపిక చేశారు. 16 నిమిషాల నిడివిగల ఈ లఘు చిత్రాని�
పొద్దు తిరుగుడు పంట రైతులకు లాభసాటిగా మారింది. తక్కువ పెట్టుబడితో రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చు. గతంలో ఈ పంటను చాలా మంది సాగుచేసేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరి పంట వైపు మళ్లి సన్ఫ్లవర్పై రైతులు ఆసక�
పసుపుపచ్చటి పువ్వులో విచ్చుకునే పొద్దు తిరుగుడు గింజల్లో ఆరోగ్య ప్రయోజనాలు అపారం. ఎన్నో ఖనిజ లవణాలు, పోషకాలను కలిగిన ఈ గింజలు వివిధ రుగ్మతలకు పరిష్కారాలు.
ఆన్లైన్ మార్కెటింగ్కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ‘విజయ’ బ్రాండ్ వంట సరుకులను కూడా ఆన్లైన్ ప్లాట్ఫాం ద్వారా విక్రయించాలని ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ఫెడ్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్ర
ప్రజలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుండటం, నానాటికీ గానుగ నూనె విక్రయాలు ఊపందుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ఫెడ్ విజయ బ్రాండ్ పేరుతో గానుగ నూనెను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని నిర్ణయించింద
పొద్దుతిరుగుడుతో భారీ లాభాలు ఆసక్తి చూపుతున్న రైతులు పొద్దుతిరుగుడు పువ్వుతోపాటే రైతన్న దశ కూడా తిరుగుతున్నది. నూనె గింజల్లో ముఖ్యమైన ఈ పంట.. కర్షకుల ఇంట కాసులు కురిపిస్తున్నది. ప్రస్తుతకాలంలో ఈ నూనె వి
Sunflower crop | మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడంతో అన్నదాతలు ఆర్థికాభివృద్ధి చెందవచ్చు. వ్యవసాయశాఖ అధికారులు ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ నీళ్లు, పెట్టుబడితో ఎక్కువ ఆదాయం
తక్కువ పెట్టుబడితో రాబడి అధికం యాసంగిలో వరికి బదులుగా సాగు ఎకరాకు 800-900 కిలోల దిగుబడిని సాధించొచ్చు : వ్యవసాయాధికారి సందీప్కుమార్ యాచారం, డిసెంబర్ 12: రాష్ట్రంలో ఇటీవలి కాలంలో నీటివనరులు పెరుగడంతో వానకా�