ఓ వైపు 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నగరంలో దంచి కొడుతుంటే ఆ వేడి దాడికి ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మరోవైపు వాహనాల్లోనైనా బయటకొచ్చే పరిస్థితి ఉందా అంటే అది కూడా ప్రమాదకరంగానే కనిపిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నా డు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో నిప్పుల కొలిమిని తలపిస్తోన్నది. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత పెరుగుతుండడంతో జనం బయటకు రావాలంటేనే
డిగ్రీలు కాగా.. ఏప్రిల్, మే నెలల్లో ఈ ఎండల తీవ్రత మాత్రం అధికంగా ఉంటుంది. మార్చి నెల రెండోవారం నుంచే 35 డిగ్రీలకు చేరుకొని 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతోంది. అయితే, మార్చి మొదటి వారంలోనే సాధారణానికి మించి మూడ�
జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. వేసవి ప్రారంభంలోనే తగ్గిపోతున్నాయి. ఫిబ్రవరి రెండోవారం నుంచే చలితోపాటు ఎండ తీవ్రత కూడా పెరగడంతో జిల్లాలో భూగర్భజలాలు క్రమం గా తగ్గుతున్నట్టు సంబంధిత శాఖ అధికా�
భానుడు క్రమక్రమంగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మార్చి నుంచే ఎండలు దంచికొట్టే ఆస్కారం ఉన్నది. ఇప్పటికే హైదరాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఎ�
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం పెంచాలని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కోరుతున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం అదనపు ఏర్�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేట శివారులోని కేటీకే ఓసీ-3లోని బొగ్గు నిల్వలకు మంటలు అంటుకున్నాయి. దీంతో దట్టమైన పొగ కొండంపల్లి గ్రామాన్ని చుట్టుముట్టడంతో గ్రామస్తులు భయాందోళనకు గుర�
వనపర్తి జిల్లాలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. అన్ని ప్రాం తాల్లో సాధారణం కన్నా 2నుంచి 3 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉద యం 7నుంచి సాయంత్రం 6 గంటల వరకు భానుడి తాపం కొనసాగుతుంది.
TS Weather | తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండలకు తోడు వడగాలులు సైతం వీస్తుండడంతో జ
TS Weather | తెలంగాణలో ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వరకే ఎండ 40 డిగ్రీలకు చేరుతున్నది. పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 44 డిగ్రీలకు చేరువయ్యాయి.
TS Weather | తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడురోజుల్లో గరిష్ఠ ఉ
TS Weather | తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మార్చిలోనే ఎండలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా మూడు డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు రి
ఏప్రిల్, మే నెలలు రాక ముందే ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం ఎనిమిది దాటక ముందే సూర్యుడు నిప్పులు కురిపిస్తుండడంతో జనం బయటికి రావడానికి జంకుతున్నారు.
TS Weather | తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాబోయే ఐదురోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్ ఉంద�