ACB Summons: 2 వేల కోట్ల స్కామ్లో మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైయిన్లకు ఇవాళ ఢిల్లీకి చెందిన అవినీతి నిరోధక శాఖ సమన్లు జారీ చేసింది. ప్రభుత్వ స్కూళ్లలో క్లాస్రూమ్ల నిర్మాణాల్లో భారీగా అవకతవకలు జ�
వీర్ సావర్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లక్నో న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 10న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
Rahul Gandhi | పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి పూణె ప్రత్యేక కోర్టు (Pune Court) సమన్లు (summoned) జారీ చేసింది.
TMC MP Summoned By Cops | పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ సుఖేందు శేఖర్ రేకు కోల్కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ లేడీ డాక్టర్పై హత్యాచా�
IAS Officer Threatens Judge | ఒక కేసులో పరిహారం చెల్లించాలన్న కోర్టు తీర్పును ఐఏఎస్ అధికారి లెక్కచేయలేదు. దీంతో ఆయన జీతాన్ని అటాచ్ చేయాలని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. అయితే ఆ జడ్జిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఐఏఎస్ అధ
Baba Ramdev: బాబా రాందేవ్కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. పతంజలి యాడ్స్ కేసులో కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. తమ ఉత్పత్తులకు సంబంధించి తప్పుడు యాడ్స్ ఇస్తున్నట్లు పతంజలి ఆయుర్వేదపై గతంలో
ఎన్నికల వేళ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఐదేళ్ల క్రితం నమోదైన అక్రమ మైనింగ్ కేసులో సాక్షిగా ఈ నెల 29న తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశించింది.
Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఫ�
ఢిల్లీ మద్యం పాలసీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన కేసు బోగస్, నకిలీ అని ఆమ్ ఆద్మీ పార్టీ పునరుద్ఘాటించింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ఇచ్చిన నోటీస్�
ఆన్లైన్ బెట్టింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్కు (Ranbir Kapoor) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది.
Ashok Gehlot | కేంద్ర మంత్రి దాఖలు చేసిన పరువునష్టం కేసులో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot)కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ప్�
Satya Pal Malik | గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఒక్క నెలలోనే నాటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ రద్దు చేశారు. ఫైల్ ఆమోదం కోసం తనకు రూ.300 కోట్లు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు నాడు ఆరోపించారు. ఆర్ఎస్ఎస్తోపా�
BYJU's CEO Byju Raveendran: బైజూస్ సంస్థ సీఈవో రవీంద్రన్కు ఎన్సీపీసీఆర్ సమన్లు జారీ చేసింది. తమ కోర్సు మెటీరియల్స్ కొనుగోలు చేసేందుకు పేరెంట్స్, చిన్నారులను అక్రమరీతిలో ఆకట్టుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్న�
Gotabaya Rajapaksa summoned :శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు ఆ దేశ సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. శ్రీలంక పొడుజన పెరమున పార్టీకి చెందిన దుమిండ సిల్వకు క్షమాభిక్ష పెట్టిన కేసులో రాజపక్సకు సమ