జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గత రెండు రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా విపరీతమైనా ఉక్కపోతతోపాటు వేడి గాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో ‘రైతులను వెంటాడుతున్న కరెంటు కష్టాలు’ అనే శీర్షికతో ఈ నెల 14న శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ ఎడిషన్లో కథ నం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనికి విద్యుత్తు శా�
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బండారి మహేశ్ నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. రెండు బోర్లు ఉండగా నీరు సరిపోకపోవడంతో గతేడాది రూ.5 లక్షలతో బావి తవ్వించాడు. ఈ ఎడాది బోర్లు ఎత్తిపోయాయ�
దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో అధిక ఉష్ణోగ్రత, వడగాలులకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్..తదితర రాష్ర్టాల్లో వడగాలులకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. గత మూడు రోజుల్ల
అల్పపీడన ప్రభావంతో 20 రోజులపాటు చల్లబడ్డ వాతావరణం క్రమంగా వేడెక్కుతున్నది. గాలిలో తేమ శాతం తగ్గడంతోపాటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగడంతో వేడి ప్రభావం తీవ్రతరమవుతున్నది.
రోజురో జుకూ ఎండలు ముదురుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతున్నాయి. రోజంతా భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో సాయంత్రం 6 గంటల వరకు వేడి గాలులు వీస్తున్నాయి. కని ష్ఠ ఉష్ణోగ్రతలు కూడా 25 �