సుమంత్, నైనా గంగూలీ, వర్షిణీ సౌందరరాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘మళ్లీ మొదలైంది’. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఇటీవల ఓటీటీలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా�
Malli Modalaindi in OTT | కరోనా మళ్లీ పెరగడంతో సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. తాజాగా మరో సినిమా నేరుగా డిజిటల్ మీడియాలో విడుదల కావడానికి సిద్ధమైంది. సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది ఓటీటీ రిలీ�
శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమిక చావ్లా, తాన్యాహోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. గురు పవన్ దర్శకుడు. మహేష్ నిర్మాత. ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ను హీరో వెంకటేష్ విడుదలచేశారు. ఈ సందర్భ�
‘పెళ్లి పట్ల సదభిప్రాయం లేని యువకుడతడు. వివాహ జీవితమంటే ఓ అలర్జీ అనే భావనలో ఉంటాడు. సోలో లైఫ్ సో బెటర్ అని తీర్మానించుకొని ఏకాకిలా బతికేస్తుంటాడు. అతడి రిలేషన్షిప్ స్టేటస్ అందరికీ ప్రశ్నార్థకంగా మా
టాలీవుడ్ సీనియర్ యాక్టర్ కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని (Manjula Ghattamaneni) నటి మాత్రమే కాదు..నిర్మాత, డైరెక్టర్ కూడా అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పదేళ్ల తర్వాత మళ్లీ యాక్టింగ్ చేస్తోంది మంజుల
‘కిశోర్ ప్రతి విషయంలో అయోమయానికి లోనవుతుంటాడు. అతడి సలహాలతో ఓ ప్రేమికుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు టీజీ కీర్తికుమార్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మళ్
సుమంత్ రెండో పెళ్లి తాలూకు వార్త ఈ మధ్య సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఆయన పేరుతో ఉన్న వెడ్డింగ్ కార్డ్ హల్చల్ చేసింది. అయితే తన పెళ్లి విషయంలో సుమంత్ ఓ ప్రకటనలో స్పష్టతనిచ్చారు. తాను పెళ్లి చేసు�
సుమంత్ రెండో పెళ్లి | పెళ్లి మానుకోమని హితబోధ కూడా చేశాడు ఆర్జీవీ. సుమంత కూడా అదే స్టైల్లో రెస్పాన్స్ ఇచ్చాడు. వీరిద్దరి సంభాషణ వైరల్గా మారింది.
అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్రతో కలిసి ఆయన ఏడడుగులు నడవడానికి సిద్ధమైనట్లు తెలిసింది. అయితే తన పెళ్లి విషయాన్ని సు�
టాలీవుడ్లో మరో హీరో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. అక్కినేని మనుమడు సుమంత్ ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న
సుమంత్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘అనగనగా ఒక రౌడీ’ మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏక్దోత్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్, డా.టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు.చి
ఆనంద్ ఓ మంచి కాఫీ లాంటి సినిమా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మార్కులు అందుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఆనంద్ వచ్చిన రెండేళ్ల తర్వాత గ
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా అల వైకుంఠపురములో అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఇక ఇప్పుడు మ�
‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎంఎస్ రాజు గత ఏడాది ‘డర్టీ హరి’తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న సంగతి తెలిస