KARIMNAGAR | కార్పొరేషన్, ఏప్రిల్ 3 : కరీంనగర్లోని 45వ డివిజన్లో సుడా నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పనులను సుడా చైర్మన్ కే నరేందర్ రెడ్డి గురువారం ప్రారంభించారు.
ఖమ్మం : ఖమ్మం నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)ఆధ్వర్యంలో 15-18 ఏండ్ల వారికి, 60 ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్స్కు ,ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కోవిడ్ వాక్సినేషన్ డ్రైవ్ ను ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, �
ఖమ్మం: టీఎన్జీవోస్ యూనియన్ ఖమ్మంజిల్లా అధ్యక్షులుగా షేక్ అఫ్జల్ హసన్ ,కార్యదర్శిగా ఆర్.వి.ఎస్ సాగర్ లు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు గురువారం సూడా ఛైర్మెన్ విజయ్ కుమార్ న�
ఖమ్మం : ఖమ్మం నగరంలోని చర్చి కాంపౌండ్ కూడలిలో జరుగుతున్న అభివృద్ది పనులను ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్లు బుధవారం పరిశీలించారు. ఈ కూడలి అభివృద్దికి స్థానికులు సహకరించ
ఖమ్మం: స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పరిధిలోని పలు గ్రామాలలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న అక్రమ వెంచర్లపై సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ కొరడా ఝులిపిస్తున్�
ఖమ్మం : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కృషితో ఖమ్మం నగరంలో బీసీ భవన్ నిర్మాణం జరుగుతుందని సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ తెలిపారు. టీఆర్ఎస్ కార్యాలయ ఇన్ఛార్జి ఆర్జేసి కృష్ణ, టీఆర్ఎస్ �
ఖమ్మం : ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలెం అభివృద్దికి రూ.6కోట్ల సుడా నిధులు కేటాయించినట్లు స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తెలిపారు. గ్రామాల అవసరా�
ఖమ్మం : బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా చేస్తుందని స్థంబాద్రి అర్బన్ డెవలప్మెంట్ (సుడా) చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ అన్నారు. శనివారం పాండురంగాపురంలో జరిగిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్�
ఖమ్మం:ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలానికి సుడా నిధులు కేటాయించ నున్నట్లు సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ పేర్కొన్నారు. మండల పరిధి కోయచలక, చిమ్మపూడి, పాపటపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయా పంచ
రఘునాథపాలెం : మండల పరిధిలోని వీవెంకటాయపాలెం గ్రామంలో స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన హైస్కూల్, ప్రాథమిక పాఠశాలను సందర్
ఖమ్మం :రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ శనివారం ఖమ్మం నగరంలోని 53వ డివిజన్ పరిధిలో గల ఎన్ఎస్పీ ప్రభుత్వ పాఠశాలను సందర్శ