‘థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూశాను. కామెడీ, ఎమోషన్స్కు వారు బాగా కనెక్ట్ అవుతున్నారు. సినిమా చూస్తూ మా అమ్మగారు క్లాప్స్ కొట్టడం చాలా ఆనందంగా అనిపించింది’ అన్నారు ప్రియదర్శి.
సోనియాసింగ్, పవన్ సిద్ధు జంటగా నటించిన వెబ్సిరీస్ ‘శశి మధనం’. వినోద్ గాలి దర్శకుడు. హరీశ్ కోహిర్కర్ నిర్మాత. ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నదని మ�
‘బెదరులంక, భజే వాయువేగం.. ఏడాదిలో రెండు విజయాలు అందుకున్నా. ఇప్పుడు నా విషయంలో ప్రేక్షకుల దృష్టి కోణం మారింది. కచ్చితంగా హిట్ సినిమా అవుతుందని నమ్మి చేశాం.
రామ్తేజ్, వర్షిణి, మౌనిక ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘మల్లె మొగ్గ’. తోట వెంకటనాగేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది.
‘సిద్ధు నటించిన చాలా సినిమాలు చూశాను. కరోనా తర్వాతే ఆయన్ని వ్యక్తిగతంగా కలిశాను. సిద్ధుకి సినిమా అంటే విపరీతమైన పాషన్. తాను చేసే సినిమా గురించే ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు.
టాలీవుడ్లో దూసుకుపోతున్న బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్. హిందీ బిగ్బాస్ ద్వారా వచ్చిన క్రేజ్తో తెలుగులో చక్కటి అవకాశాలను అందుకుంటున్నది ఈ నటి! ఇక సోషల్ మీడియాలో ఆయేషా చాలా యాక్టివ్గా ఉంటుంది.
‘ప్రతిభ ఉండి కూడా అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న చాలామంది యంగ్ టాలెంట్ని నేను చూశాను. సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన నాకు దర్శకుడ్ని కావడానికి ఏడేళ్లు పట్టింది. నాగార్జునగారి రూపంలో అదృష్టం న�
‘సినిమా హిట్ అవ్వాలనే కోరిక మా టీమ్లో బలంగా ఉంది. గట్టిగా అనుకున్నాం. అనుకున్న హిట్ అందుకున్నాం. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్' అన్నారు హీరో శివ కందుకూరి.
‘కార్తీక్ కథ చెప్పినప్పుడే నా పాత్రకి చాలా ఎక్సయిట్ అయ్యాను. నా కేరక్టర్ మేకోవర్కి చాలామంచి ప్రశంసలు వస్తున్నాయి. డేవ్ జాండ్ సంగీతం, మణి మాటలు, అనుపమ పరమేశ్వరన్ అభినయం, కావ్యథాపర్ అందం.. ఇవన్నీ ఈ స�