గత లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బలహీనపడిన బీజేపీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ర్టాలు చేజారిపోకూడదని కొన్ని నష్ట నివారణ చర్యలను చేపట్టింది. ‘అగ్నివీర్' పథకం నిబంధనల సడలింపు ప్రక్రియ ఇందులో భాగమే. బడ్జె�
త్వరలో చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణలో బీసీ, ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Minister Sabitha Indra Reddy | ప్రతి పక్షాల మాటలను నమ్మి ప్రజలు మోసపొవద్దని మహేశ్వరం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indra Reddy) అన్నారు. రంగారెడ్డి జిల్లా మండల పరిధిలోని గుమ్ముడవెల్లి తండాకు చెందిన న్యాయవా
తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బంతుకమ్మ (Bathukamma) వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరుగనున్నాయి. ఈ నెల 14 నుంచి 21 వరకు తీరొక్కపువ్వులతో బతుకమ్మను పేర్చి అంగరంగ వైభవంగా సంబురాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నె�
Minister Errabelli | గిరిజనులు, ఆదివాసీల ఏండ్ల గోసను సీఎం కేసీఆర్ ఎడబాపి గిరిజనులకు రిజర్వేషన్లు పెంచి వారి అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతుంటే.. ఎస్టీలలో వర్గీకరణ చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందన�
మేం ఏమీ చేయం. ఎవరైనా ఏదైనా చేస్తే సహించం. ఇదీ కాంగ్రెస్, బీజేపీల ప్రస్తుత సిద్ధాంతం. ఇప్పుడు బీసీలకు అందే సాయం విషయంలోనూ ఈ రెండు పార్టీలు అదే సిద్ధాంతం చాటున నిలబడి మాట్లాడుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా బుధవారం వరకు 1,28,110 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో వెంకటరమణ తెలిపారు. 24,567 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశామని, 14,663 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ ఇవ్వగా, 1,450 �
ఎనిమిదేండ్లుగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు కనిపించకపోగా.. అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నాగంపై ధ్వజమెత్తారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో విలేకరులతో �
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో రైతులు లాభదాయకమైన పంటలపై దృష్టి పెడుతున్నారు. సంప్రదాయానికి భిన్నంగా.. వ్యవసాయంలోనూ నెల నెలా ఆదాయం వచ్చేలా చూసుకుంటున్నారు.