గ్రామాల్లో పార్టీలకు అతీతంగా భారతీయ కిసాన్ సంఘ్ ను బలోపేతం చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ సంఘటన్ మంత్రి దోనూరి రాము అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక రైతువేదిక కార్యాలయంలో భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులతో శిక్ష�
శాంతి భద్రతల పరిరక్షణకు గస్తీని మరింత ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా బ్లూ కోల్డ్స్, పెట్రోకార్ వాహనాలతో నిరంతర గస్తీ నిర్వహిస్తూ అదనంగా నైట్ బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, జిల�
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దామని ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే ధ్యేయంగా పనిచేద్దామని తపస్ జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఐల్నేని నరేందర్ రావు పిలుపునిచ్చారు. అర్బన్ మండ�
భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఆర్థికవేత్త పీవీ నరసింహారావు అని టీజీఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్రెడ్డి పేర్కొన్నారు. మాజీ
రానున్న రోజుల్లో మహిళా కాంగ్రెస్ ను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి, బూత్ లెవల్ నుండి మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జగిత్యాల జిల్లా ఇంచార్జి సుగుణ రెడ�
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ | పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.