హైదరాబాద్లోని వీధి వ్యాపారులను రేవంత్రెడ్డి ప్రభుత్వం రోడ్డున పేడేస్తున్నది. ఉపాధి లేకుండా చేసి చిరువ్యాపారులను వేధింపులకు గురి చేస్తున్నది. నగరంలోని మెట్టుగూడ-తార్నాక రోడ్డుకు ఇరువైపులా బట్టలు, ప�
వీధి వ్యాపారుల చట్టానికి జీహెచ్ఎంసీ తూట్లు పొడిచింది. వ్యాపారాలు కొనసాగించే జోన్లను గుర్తించి స్వేచ్ఛగా విక్రయాలు సాగించుకునేందుకు అవకాశం కల్పించాల్సిన అధికారులు ..అనర్హులకు కొమ్ముకాస్తున్నారు.
వీధివ్యాపారుల నుంచి కార్పొరేట్ హోటళ్ల వరకు ప్రతి ఒక్కరూ నాణ్యతతోపాటు పరిశుభ్రత కూడా పాటించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టంచేశారు. హైదరాబాద్ వెంగళ్రావునగర్లోని ఇండియన్ ఇన్�
Street vendors | వారంతా చిన్నా, చితకా పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే బడుగుజీవులు. రెక్కాడితే డొక్కాడని వీధి వ్యాపారులపై(Street vendors) ట్రాఫిక్ పోలీసులు(Traffic police) దాష్టీకం ప్రదర్శించారు. ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద వం�
గ్రేటర్ హైదరాబాద్లో వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూతనందించి, వారిలో జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్నది. తాజాగా వీధి వ్యాపారులకు మూడో విడతలో ఒక్కొక్కరికి రూ.50 వేల�
వీధి వ్యాపారులు, మహిళా సంఘాల విభాగంలో మంచి పనితీరు కనబర్చినందుకు కరీంనగర్ కార్పొరేషన్కు ఉత్తమ సంస్థగా పురస్కారం లభించింది. ఈ మేరకు శుక్రవారం మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో కమిషనర్
వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వడంలో స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్యకు జాతీయ అవార్డు లభించింది. సహకార బ్యాంకుల క్యాటగిరీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏకైక అవార్డు ఇదే. ‘పీఎం స్వనిధి’ పథకం ప్రారంభమై మూడేండ్లయిన �
వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచింది. ఇప్పటివరకు మొత్తం మూడు విడతల్లో రుణాలను పంపిణీ చేయగా, అన్ని విడతల్లోనూ తెలంగాణకు చెందిన నగరాలు, పట్టణాలు మెరుగైన స్థానాలను సొంత�
మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో వీధి వ్యాపారుల కోసం షెడ్లను ఏర్పాటు చేయిస్తున్నారు. ఆర్సీఐ రోడ్డు మంత్రాల చెరువు సమీపంలో �
వీధివ్యాపారులకు రుణాలు అందించటంలో దేశంలోనే తెలంగాణ ముందంజలో కొనసాగుతున్నది. మూడో విడతలోనూ రాష్ట్రమే ముందున్నది. ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ.725 కోట్లను వీధివ్యాపారులకు రుణాల రూపంలో అందించారు. మొదటి విడ�
ఖమ్మంలోని కాల్వొడ్డు ప్రాంతం నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటి. పొరుగు గ్రామాల నుంచి వచ్చి పోయేవారు, నగరంలోకి ప్రవేశించే వారితో కిట కిటలాడుతుంది. వేలాది మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారు. రోడ్డుపక్కనే
రాష్ట్రవ్యాప్తంగా వీధి వ్యాపారుల (స్ట్రీట్ వెండర్స్)కు చేయూతనందిస్తున్న ప్రభుత్వం అర్హులైన వారికి రెండో విడత రుణాలు అందజేయాలని బ్యాంకర్లకు సూచించింది.
రోడ్డు వెంట చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీధివ్యాపారుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వారికి రుణాలను మంజూరు చేస్తూ ఆర్థిక చేయూతనందిస్తోంది.