పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో యూరియా తిప్పలు రైతులకు తప్పడం లేదు. రోజుల తరబడి ధర్మారం మండల కేంద్రంలోని సింగిల్ విండో గోదాం వద్ద రైతులు వేచి ఉన్నప్పటికీ సరిపడా యూరియా దొరకక రైతులు తల్లడిల్లుతున్నార�
రక్షబంధన్ పర్వ దినం పురస్కరించుకొని మండలంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.వచ్చిన బస్సులలో ప్రయాణికులు కిక్కిరిసి ఉండడంతో మరో బస్సు కోసం ప్రయాణికుల�
Bridge Washes Away | ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదల వల్ల అరుణాచల్ ప్రదేశ్లో కీలకమైన వంతెన కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలతో రాకపోకలు, సంబంధాలు తెగిపోయాయి.
Tamil Nadu students stranded in J&K | తమిళనాడుకు చెందిన 52 మంది విద్యార్థులు జమ్ముకశ్మీర్లో చిక్కుకున్నారు. అక్కడ ఉన్నత విద్య అభ్యసిస్తున్న 52 మంది విద్యార్థులు, ఎడ్యుకేషన్ టూర్ కోసం అక్కడకు వెళ్లిన మరో నలుగురు విద్యార్థులు �
IndiGo Passengers: 400 మంది ఇండిగో ప్రయాణికులు.. ఇస్తాంబుల్లో చిక్కుకున్నారు. దాదాపు 24 గంటల పాటు ఆ ఎయిర్పోర్టులో పడిగాపులు కాశారు. ఆహారం, హోటల్ వసతి లేకుండా గడిపేశారు.
భారీ వర్షాలతో భీతిల్లిన హిమాచల్ ప్రదేశ్ను (Himachal Floods) వరద కష్టాలు వీడటం లేదు. రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిస్తూ శుక్రవారం యల్లో అలర్ట్ జారీ చేసింది. కుండ
cable car ride | సాంకేతిక సమస్య వల్ల ఎత్తులో ఉన్న కేబుల్ కార్లు (cable car rides) ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో సుమారు 70 మంది సందర్శకులు వాటిల్లో చిక్కుకున్నారు. ఈ విషయం తెలిసిన రెస్క్యూ సిబ్బంది ఎంతో శ్రమించారు. కేబుల్ కార్ రైడ్�
చార్ధామ్ యాత్రలో (Char Dham Yatra) భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్లోని (Uttarakhand) పితోరాగఢ్ జిల్లాలో (Pithoragarh) కొండచరియలు (Landslide) విరిగిపడ్డాయి.
Sudan crisis | సుడాన్లో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన �
సింగపూర్కు చెందిన స్కూట్ ఎయిర్లైన్స్ 32 మంది ప్రయాణికులను అమృత్సర్ విమానాశ్రయంలోనే వదిలేసి టేకాఫ్ అయ్యింది. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు ఫిర్యాదు అందగా, విచారణకు ఆదేశిం�
Operation Ganga | ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆపరేషన్ గంగ (Operation Ganga) పేరుతో చేపట్టిన తరలింపు ప్రక్రియ భాగంగాలో ఐదో విమానం ఢిల్లీకి చేరుకున్నది. 249 మంది భారతీయులతో కూడిన ఎయిర్ ఇ�