మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోటగిరి ఎస్సై సునీల్ అన్నారు. సీపీ చైతన్య కుమార్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల నిర్మూలన పై బుధవార�
Udaipur Files: ఉదయ్పూర్ ఫైల్స్ ఫిల్మ్ రిలీజ్పై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ స్టేను సవాల్ చేస్తూ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటీషన్ను బుధవారం లేదా మరో రోజు అత్యున్నత న్�
ఎనర్జీ డ్రింక్ విద్యార్థులు తాగడం వల్ల విద్యార్థులు ఒక చురుకుదనం వస్తుందని, ఎనర్జీ డ్రింక్ తీసుకోవడం వల్ల నిత్యం విద్యార్థులు యాక్టివ్ గా ఉంటారని లయన్స్ క్లబ్ కోటగిరి అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ అన్నారు
ఉస్మానియా మెడికల్ కాలేజీలో విద్యార్థిని మీద జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) సమర్పించిన రెండు వేర్వేరు రిపోర్టుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిం�
Hamare Baarah: అన్నూ కపూర్ తీసిన హమారే బారాహ్ చిత్రం రిలీజ్పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే జారీ చేసింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని శుక్రవారం రిలీజ్ చేయాల్సి ఉన్నది. ఇస్లామిక్ విశ్వాసాలకు, ముస్లిం మహిళల వివాహం
పశ్చిమ బెంగాల్లో ఇటీవల నియమితులైన బోధన, బోధనేతర ఊరట లభించింది. వారి నియామకం చెల్లదంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది.
ఉత్తరప్రదేశ్లోని మథురలో శ్రీకృష్ణుడి జన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. మథుర ఆలయ సమీపంలోనే ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన అనుమత�
Rahul Gandhi | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఊరట లభించింది. మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో గుజరాత్లోని సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షపై స్టే విధించింది. ఎంపీ హోదాను
Ap High Court | ఏపీ రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణంపై గురువారం ఏపీ హైకోర్టు స్టే (AP High Court Stay ) ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Judicial Officers: గుజరాత్కు చెందిన 68 మంది జుడిషియల్ ఆఫీసర్ల ప్రమోషన్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇటీవల పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష వేసిన మెజిస్ట్రేట్ హరీశ్ హస్�
MP RAGHURAMA| అమరావతి రాజధాని గురించి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం అనుమానమేనని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు అభిప్రాయపడ్డారు.