మహారాష్ట్ర సంక్షోభానికి సంబంధించి శివసేన ఇరు వర్గాల ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తదుపరి చర్యలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: అమరావతి: శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం నిలిపివేసింది. ట్రస్ట్ బోర్డు నియామకాన్ని సవాల్ చేస్తూ కొర్రా శ్రీనివాసులు నాయక్ దాఖలు చేసిన పిటిషన