తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్లోని గన్పార్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఉమ్మడి జిల్లా నేతలు పాల�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభు త్వం దివ్యాంగులైన ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కన్వీయన్స్ అలవెన్స్ను పెం చు తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గిరిజనాభివృద్ధికి పెద్దపీట వేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చడంతో గిరిజనులు సర్పంచ్లుగా, వార్డు సభ్యుల
రాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మాతాశ�
పల్లెప్రగతితో పల్లెసీమలకు మహర్దశ పట్టిందని ఎమ్మెల్యే మదన్రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భా గంగా కొల్చారం మండలంలోని నాయిన్జలాల్పూర్, వసురాంతండా, వె�
సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సకల సౌకర్యాలను కల్పిస్తూ పట్టణాలకు దీటుగా రూపొందించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభ�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా అంతటా చెరువు గట్లు వేదికలయ్యాయి. మండుటెండల్లోనూ జలకళతో తొణికిసలాడుతున్న చెరువుల వద్దకు గురువారం ఊరూరా జనం తరలివచ్చి సందడి చేశారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు ఏదో ఒక రూపంలో ప్రభుత్వం సాయం చేస్తున్నది. దేశంలో ఎక్కడా లేని పథకాల అమలుతో రాష్ట్రం స్వర్ణయ�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన శనివారం రైతు దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఊరూరా రైతు సంబురాలు అంబరాన్నంటాయి. డప్పుల దరువులు, రైత�
వచ్చే నెల 2 నుంచి 22 వరకు జరిగే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఉత్సవాల ప్రారంభోత్సవ నిర్వహణపై ఆమె బుధవారం ఉన్నతస్థాయి స�