కాంగ్రెస్కు చెందిన నాయకులే గతంలో పచ్చగా ఉన్న తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో విలీనం చేసి ఇక్కడి వనరులను పూర్తిగా దోచుకున్నారని, ఇప్పుడు మళ్లీ వాళ్లే ఓటు కోసం వస్తున్నారని, ఒక్క తప్పు చేసినా రాష్ట్రం 50 ఏళ్ళ�
నగరంలో గత పదేళ్లల్లో జరిగిన అభివృద్ధి ప్రజలకు కనిపిస్తున్నదని, ఈ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కోరారు. నగరంలో సాగుతున్న కాపువాడ రోడ్డు, కేబుల్ బ�
కర్ణాటకను మోసం చేసినట్లే తెలంగాణను కూడా మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ను, విద్వేషాలు సృష్టించే బీజేపీని నమ్మవద్దని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల క�
రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. పట్టణ ముస్లింల కోసం కొత్తపల్లి శివారులో మినీ హజ్హౌజ్,
రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తు కోసం తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
బీఆర్ఎస్లో చేరిన యువతకు పార్టీ అండగా నిలుస్తుందని, వారి భవిష్యత్తు బాధ్యత తనదేనని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు.
కరీంనగర్లో ప్రజలకు పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించడంతో పాటు పచ్చదనం, ఆహ్లాదకర పార్కులు, వాకింగ్ ట్రాక్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫర
కరీంనగర్లో గొప్ప శ్రీకృష్ణుడి క్షేత్రాన్ని నిర్మించి ఆధ్యాత్మికతకు నిలయంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో రూ. 20 కోట్లతో ఆలయాన
‘కరీంనగర్ గడ్డపై ఒకసారి గెలిచిన వారు మళ్లీ గెలిచిన చరిత్రలేదు..అలాంటిది ప్రజలు హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టారు.. మళ్లీ తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా’ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శా
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ స్ఫూర్తితో త్యాగ ధనుల ఆశయాలను కొనసాగిద్దామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో �