క్రికెట్ ఉత్సాహాన్ని వీధుల నుంచి స్టేడియానికి తీసుకొచ్చేందుకు మరో లీగ్ మన ముందుకు రాబోతున్నది. సీసీఎల్ స్పోర్ట్స్ ఎల్ఎల్పీ భారత్లో తొలిసారిగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్(ఐఎస్పీఎల్) �
సూర్యాపేటకు నిధుల వరద పారుతున్నది. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 20న సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలప్రారంభోత్సవసందర్భంగా
మేడ్చల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో పయనిస్తున్నదని, మరింత అభివృద్ధి జరిగేలా చూడాల�
జిల్లా కేంద్రంలోని స్టేడియంలో పోలీస్ ఈవెంట్స్ సాఫీగా సాగుతున్నాయి. పోలీసు ఎస్సై, కానిస్టేబుల్ పురుష అభ్యర్థులకు శుక్రవారం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు 1324మంది హాజరు కావాల్సి ఉండగా, 1201మంది హాజరయ్�
FIFA World Cup | ఖతార్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచకప్లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. మెగాటోర్నీలో ఇప్పటికే సౌదీఅరేబియా.. అర్జెంటీనాకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వగా, తాజాగా నాలుగుసార్లు ఛాంపియన్గా
క్రీడా, వైద్య రంగాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని, అందులో భాగంగానే పల్లెల్లోనూ క్రీడామైదానాలు ఏర్పాటు చేస్తున్నారని, ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆర్థి�
న్యూఢిల్లీ: కుక్కతో వాకింగ్ కోసం స్టేడియాన్ని ఖాళీ చేయించిన ఐఏఎస్ అధికారితోపాటు ఆయన భార్యను వేర్వేరు ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దేశ రాజధానిలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ రెవెన్యూ శాఖ ప్రి
దేశ రాజధానిలో ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియానికి ఓ ఐఏఎస్ అధికారి సాయంత్రం పెంపుడు కుక్కతో వాకింగ్కు వస్తున్నారని అక్కడి అధికారులు స్టేడియాన్ని ఖాళీ చేయిస్తున్నా రు. గత కొద్ది నెలలుగా ఇలాగే జరుగుతున్న�
న్యూఢిల్లీ: ఒక ఐఏఎస్ అధికారి తన కుక్కతో ఈవినింగ్ వాక్ చేసేందుకు స్థానిక స్టేడియానికి వస్తున్నారు. దీంతో ఆ సమయంలో స్టేడియంలోకి క్రీడాకారులను రానివ్వకుండా సిబ్బంది అడ్డుకుంటున్నారు. ఇది ప్రభుత్�
IAF Chopper | ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాలు, హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. గత నెలలో తమిళనాడులోని ఊటీ కొండల్లో జరిగిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ప్రమాదం మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.