తెలంగాణలో సుమారు ఏడు శాతం జనాభా ఉన్న బంజారాలకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేని సందర్భాలు రెండే రెండు. ఒకటి, చంద్రబాబు హయాంలో, రెండు ప్రస్తుతం రేవంత్రెడ్డి ప్రజాపాలనలో. బంజారా ఓట్లను వాడుకొని అధికారం చ�
BRS MLC Kavitha | ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ.90 వేల కోట్ల నిధులు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. మణిపూర్లో (Manipur) ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
Telangana | తెలంగాణ గిరిజన జాతిని నిర్లక్ష్యం చేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ గిరిజన విద్యార్థుల పోస్ట్ కార్డు ఉద్యమం పోస్టర్ను హైదరాబాద్ బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర గిరి
అబద్ధాల బండి సంజయ్.. అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తలేవా.. అని రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ప్రశ్నలు సంధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను సతీశ్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తూర్పారబట్�
తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని సవాల్ చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవచ్చని పిటిషనర్లకు స్పష్టం
హైదరాబాద్ : గిరిజనుల రిజర్వేషన్ల పెంపు కోసం తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపినప్పటికీ ఉలుకు పలుకు లేదని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. గత ఐదేండ్ల ను�
లేదంటే కేంద్రంపై తిరుగుబాటు చేస్తం గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి నాయక్ ఎంపీ బండి కార్యాలయం ముట్టడి విద్యానగర్, జూలై 3: ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ తీర్మానిం�
నల్లగొండ : ఎస్టీల రిజర్వేషన్లపై రాష్ట్రాలదే తుది నిర్ణయం అని బీజేపీ అంటున్నది. అదే నిజమైతే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాతపూర్వకంగా ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత�