Tenth Results | రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 73.35 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు.
SSC Results Pothangal | పోతంగల్, ఏప్రిల్ 30 : రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం వెలుపడ్డాయి. ఈ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రానికి చెందిన రితీక మండల టాపర్గా నిలిచింది.
ఎస్సెస్సీ ఫలితాల్లో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ పరిధిలోని 89 గురుకుల పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణతను సాధించాయని అధికారులు తెలిపారు.
తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలకానున్నాయి. ఉదయం 11 గంటలకు బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదలచేస్తారు.
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు (SSC Results) సర్వం సిద్ధమైంది. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నది. ఈ ఏడాది 6 పేపర్లకే పరీక్షను నిర్వహించనుండగా, సైన్స్లో రెండు పేపర్లు ఉంటాయి.
Telangana | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఎస్సెస్సీ బోర్డు అధికారులు విడుదల చేశారు.
పరీక్షల ఫలితాలు అంటేనే చాలా మంది విద్యార్థులతోపాటు వారి తల్లిండ్రుల్లో కంగారు ఉండటం సహజమే. ఫలితాలు ఎలా ఉంటాయో.. తమకు ఏ గ్రేడ్ వస్తుందో.. అని విద్యార్థులు టెన్షన్ పడటం సాధారణమే. కానీ, పరీక్షల ఫలితం ఎలా వచ్
పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపారు. సర్కారు పాఠశాలల విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా రాణించారు. రెసిడెన్షియల్, మోడల్, కేజీబీవీ స్కూళ్ల విద్యార్థులు మంచి మార్కులతో ఔరా అన�
పది ఫలితాల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఫలితాల్లో బాలికలే ముందంజలో నిలిచారు. కాగా, జిల్లా 76.36 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో 30వ స్థానం దక్కించుకుంది. జిల
జిల్లాలో మొత్తం 11 కేజీబీవీలు ఉండగా 63.14శాతం ఉత్తీర్ణత సాధించారు. 369 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 233 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక మోడల్ స్కూళ్లలో 88.71శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. మొత్తం 638 మంది విద్యార్థు�
TS Tenth Results | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పది ఫలితాలను విడుదల చేశారు.