KTR | ఆరేళ్ల క్రితం ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచాడు. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న చిన్నారికి ఆపరేషన్ చేయించాడు. తాజాగా ఆ బాలిక పదో తరగతి ఉత్త
టెన్త్ ఫలితాల్లో 95.12 శాతంతో ఖమ్మం జిల్లా ఉత్తీర్ణత నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 25వ స్థానానికి పడిపోయింది. ఇతర జిల్లాల్లో కంటే గతంలో ఖమ్మం జిల్లా టెన్త్ ఫలితాల్లో అత్యుత్తమ ఉత్తీర్ణతతో అత్యున్నత స్
పదో తరగతి ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. బాలుర కంటే బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు. మరోవైపు, టెన్త్ ఫలితాల్లో ఉభయ జిల్లాలు ఈసారి కూడా నిరాశ పరిచాయి.
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు, గురకులాలు, కేజీబీవీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఆదిలాబాద్ జిల్లా సొనాల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల నుంచి పదో తరగతి పరీక్షలకు హాజర�
నిర్మల్ జిల్లా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 98.96 శాతం ఉత్తీర్ణత తో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచినట్లు డీఈవో భోజన్న తెలిపారు. నిర్మల్ జిల్లా వ్యాప్తం గా 9743 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. బాలురు 47
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో కరీంనగర్లోని సిద్దార్థ విద్యాసంస్థల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారని, జిల్లా స్థాయిలో ఉత్తమంగా నిలిచారని విద్యాసంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్రెడ్డి హర్షం వ్యక్తం చేశార�
పదో తరగతి ఫలితాల్లో ఎస్ఆర్ స్కూల్స్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సారి కూడా జిల్లా, రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. ఫలితాల్లో సీ సంస్కృతరెడ్డి 589 మారులతో మొదటి స్థానం పొందారు.
పదోతరగతి ఫలితాల్లో జిల్లా 31వ స్థానంలో నిలిచింది. బుధవారం విడుదల చేసిన రిజల్ట్స్లో జిల్లా ఈ ఏడాది కూడా చివరి స్థానంతో సరిపెట్టుకున్నది. వరుసగా నాలుగో ఏటా కూడా చివరి స్థానంలోనే నిలిచింది. అయితే గతేడాదితో
SSC Results | పదో తరగతి పరీక్షా ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు రిజల్ట్ వెల్లడించున్నారు. ఈ మేరకు విద్యా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు.
SSC Results | పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈ ఏడాది వాట్సాప్లోనూ తెలుసుకోవచ్చు. ఎస్సెస్సీ బోర్డు ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే హాల్టికెట్లను సైతం వాట్సాప్ ద్వా�
SSC Results | పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మే మొదటి వారంలో విడుదలకానున్నాయి. మే 4 లేదా 5న ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం ఈ నెల 1న ప్రారంభమైంది.
Harish Rao | పిల్లల్లో ఉన్న ఆలోచనలకు ఒక రూపం కల్పించేది సైన్స్ ఫెయిర్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. ఈ రోజుల్లో ప్రపంచం అంతా స్టార్టప్ యుగం నడుస్తుందని తెలిపారు.
Tenth Results | రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 73.35 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు.
SSC Results Pothangal | పోతంగల్, ఏప్రిల్ 30 : రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం వెలుపడ్డాయి. ఈ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రానికి చెందిన రితీక మండల టాపర్గా నిలిచింది.