‘పుష్ప’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు మలయాళ అగ్ర నటుడు ఫహాద్ ఫాజిల్. పోలీస్ ఆఫీసర్ బన్వర్సింగ్ షెకావత్ పాత్రలో ఆయన అందరికి గుర్తుండిపోయింది. ‘పుష్ప’ సీక్వెల్లో కూడా ఆయన పాత్ర క�
SS Rajamouli | టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి (SS Rajamouli) జపాన్లో (Japan) అరుదైన గౌరవం దక్కింది. 83 ఏళ్ల వృద్ధురాలు రాజమౌళికి ప్రత్యేక బహుమతి అందించారు.
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్స్టార్ మహేశ్బాబు (Mahesh Babu) కాంబినేషన్లో రానున్న సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఇటీవల జపాన్ వెళ్లిన డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) మీడియాతో మాట్లాడుతూ తాను మహేశ్తో సి�
సినిమాల ఎంపిక విషయంలో అగ్ర దర్శకుడు రాజమౌళి ఇచ్చిన సలహా తన కెరీర్కు ఎంతగానో ఉపయోగపడిందని, ఇప్పుడు మరింత ధైర్యంతో కథల్ని ఎంచుకుంటున్నానని చెప్పింది కథానాయిక అలియాభట్.
SSMB29 | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు (Maheshbabu) అభిమానుల ఫోకస్ అంతా ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29)పైనే ఉంది. ఇదిలా ఉంటే ఎస్ఎస్ఎంబీ 29 హాలీవుడ్ రేంజ్కు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని ఇప్పటివరకు వచ్చిన వార్తలు చెబు�
“ప్రేమలు’ తెలుగు వెర్షన్ ప్రీమియర్లు గురువారం వేశాం. తొలుత ఒక స్క్రీన్ అనుకున్నాం. ప్రేక్షకుల తాకిడి చూసి ఒక్కో స్క్రీన్ పెంచుకుంటూ వెళ్లాం. చివరికి పది షోస్ వేశాం.
Premalu Movie | టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళికి సినిమాలంటే పిచ్చి అన్న విషయం తెలిసిందే. శుక్రవారం ఏ సినిమా విడుదలైన టాక్ బాగుంటే థియేటర్కు చెక్కేస్తాడు. ఇక రాజమౌళి చాలావరకు ప్రసాద్స్ మల్టీప్లెక్స్లోనే
Gaami | టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం గామి (Gaami). ఇటీవలే మేకర్స్ గామి ట్రైలర్ను లాంఛ్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాపై స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రశంసలు
SSMB29 | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు (Maheshbabu) మిక్స్డ్ స్టిల్తో.. క్యాప్షన్ లేదు.. ఫొటో చాలా మాట్లాడుతుంది.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొనసాగుతోంది.. అంటూ ఇటీవలే ఇచ్చిన అప్డేట్ ఒకటి ఇప్పటికే నెట్టింట వైరల్ అ�
మహేశ్బాబు, రాజమౌళి కాంబినేషన్ అనుకున్నప్పటినుంచీ.. ఈ సినిమాపై ఏ చిన్న విషయం బయటకొచ్చినా క్షణాల్లో వైరల్గా మారుతున్నది. కొందరైతే.. ఉన్నవీ లేనివీ కూడా కల్పించుకొని మరీ ఈ సినిమాపై వార్తలు రాసేస్తున్నారు
Mahesh Babu | మహేశ్ బాబు (Mahesh Babu) ఎస్ఎస్ రాజమౌళి (S.S. Rajamouli) డైరెక్షన్లో చేస్తున్న సినిమా సెట్స్పైకి వెళ్లే ముందు మహేశ్ బాబు ఆసక్తికర నిర్ణయం తీసుకున్నాడన్న వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Mahesh Babu | కరోనా మహమ్మారి అనంతర దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు పెరిగిన విషయం తెలిసిందే. జాతీయ రాజధాని నుంచి మారుమూల పల్లెల వరకు డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. ఫోన్ పే, గూగుల్పే, పేటీఎం చెల్లింపుల
బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ల తర్వాత రాజమౌళి పంథా మార్చారు. మారిన ఇమేజ్నూ, మార్కెట్నూ దృష్టిలోపెట్టుకొని, స్థాయికి తగ్గట్టు అడుగులు వేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మహేశ్బాబుతో ఆయన రూపొందించనున్న
నా సామిరంగ’తో డీసెంట్ హిట్ అందుకున్నారు నాగార్జున. ఈ వేడిలోనే శేఖర్కమ్ముల సినిమాను కూడా చకచకా పూర్తి చేసే పనిలో ఉన్నారాయన. ధనుష్ కథానాయకుడిగా రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగార్జున అండర్వరల్డ్ డాన్గ