అమిత్ షా| కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం వెల్లనున్నారు. గురువారం ఉదయం 11.15 గంటలకు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.
హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం శ్రీశైలానికి రానున్నారు. రేపు ఉదయం 9 గంటలకు అమిత్ షా దిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరనున్నారు. ఉదయం 11.15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న
శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని అధికారులు మంగళవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ సిబ్బంది, శివసే�
శ్రీశైలం, సాగర్కు కొనసాగుతున్న వరద ప్రవాహం | కృష్ణా ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. శ్రీశైలం జలాశయానికి 1,44,726 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టు నుంచి
జూరాల| జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతున్నది. దీంతో ప్రాజెక్ట్లోకి భారీగా నీరు వచ్చి చేరుతున్నది. ఎగువ నుంచి జూరాలకు 88,300 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో 12 గేట్లు ఎత్తి 84,739 క్యూసెక్కుల నీటిని దిగ�
శ్రీశైలంలో భక్తుల రద్దీ.. | ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. తెలుగు రాష్ట్రాల యాత్రికులతో పాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ట
అమావాస్య పూజలు | అమావాస్య సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి అమావాస్య ఆదివారం ప్రదోషకాలంలో పంచామృతాలు, ఫలోదకాలు, పస
శ్రీశైలం| ఎగువ నుంచి వరద ప్రవాహం కాస్త తగ్గడంతో శ్రీశైలం ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జలాశయంలోకి 97,503 క్యూసెక్కుల నీరు వస్తున్నది. 92,175 క్యూసెక్కుల నీటిని దిగువకు వి�
శ్రీశైలానికి భారీగా తగ్గిన వరద | శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 58,629 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం రెండు గేట్లు పది అడుగులు ఎత్తి..
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో శుక్రవారం మాసశివరాత్రి సందర్బంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైల గ్రామదేవత అంకాలమ్మకు ఉదయం అభిషేకాలు వారపూజలు నిర�
శ్రీశైలం : శ్రీశైల శ్రీభ్రమరాంబదేవి అమ్మవారికి హైదరాబాద్ లాల్దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటి ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పించారు. శుక్రవారం ఉదయం శ్రీశైల గ్రామదేవత అంకాలమ్మ ఆలయంలో పూజలు చ